ఇప్పుడు ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కడపరిస్ లో ఇద్దరికీ కరోనా సోకింది. చాగలమరికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయనట్టు తెలుస్తుంది. దాంతో పాటు నంద్యాలకు చెందిన ఓ వృద్ధురాలు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది.
ఇక విశాఖపట్నం పిఠాపురం కాలనీలో 28 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు కరోనా పై ఏపీ సర్కార్ కొద్ది గంటల క్రితమే కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. రద్దే ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది.
ప్రార్థన మందిరాలు సమావేశాలను నిలిపి వేయాలంటూ కూడా ఇప్పుడు ఆ కండిషన్స్ లో మరి ముఖ్యంగా సూచనలో చెప్పుకొచ్చింది.
రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాలు నిబంధనలను పొడిగించింది. ఇక్కడ వృద్ధులు గర్భిణీలు ఇంట్లోనే ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం సూచిస్తుంది. ముంబై కేరళ చెన్నైలలో మళ్ళీ ఆ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరి ముఖ్యంగా ఇటు కేరళలో 180 కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. ముంబైలో దాదాపుగా 90 కి పైగా చెన్నైలో పదుల సంఖ్యలో ప్రస్తుతం కరోనా కేసులు పెరగడం ఆందోళన మరింత రేకెత్తించేలా చేస్తుంది.
ముంబైలో ఇప్పుడు సంఖ్య 100కు చేరువయింది కరోనాతో ఆసుపత్రి పాలైన వాళ్ళ 16 మందిగా తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా మళ్ళీ కోరలు చాచుతోందా అంటే అవుననే మాట వినిపిస్తుంది.

ఇటు ఆంధ్రప్రదేశ్ ని కూడా టచ్ చేసింది ఇప్పుడు కరోనా మరి ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత అంతగా ప్రభావం చూపించలేదనే చెప్పుకోవాలి. ఎన్నో వేరియంట్స్ చూసాం ఒమిక్రాన్ కావచ్చు లేకపోతే వాటికి సంబంధించి ఎన్నో వేరియంట్స్ చూసాం.
ప్రస్తుతం జైన్ వన్ కి సంబంధించి జెన్వన్ వేరియంట్ గా చెప్పుకుంటున్న దాంట్లో ఒక రెండు వేరియంట్లు
ప్రస్తుతం విజృంభిస్తున్నాయి ఈ విజృంభన ఏ స్థాయికి ఉండబోతుంది దాంతో పాటు ఎటువంటి తీవ్రత ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కూడా డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ తో మీ ముందు నుంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ మరి కాసేపట్లో ప్రస్తుతం కడపలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే విశాఖపట్నంలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది ఎటువంటి మరి ముఖ్యంగా హాస్పిటల్స్ కి సంబంధించి ఎందుకంటే ఆరోగ్య శాఖ ఏ స్థాయిలో అలర్ట్ అయింది ఆరోగ్య శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది అలాగే కేసులు ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ
ఎటువంటి ఎటువంటి చర్యలకు దిగడం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కరోనాకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రద్ది ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది ఒకసారి మా ప్రతినిధి కిషోర్ దరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కడప నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు కిషోర్ కిషోర్ ప్రస్తుతం అక్కడ
ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళద్దరి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు?
యా సచిన్ ఏది కడప జిల్లాలో కరోనా కోరలు చాస్తుందనే చెప్పాలి అంటే ఒక రకంగా ఏపీలో కూడా మొట్టమొదటిసారి కడప జిల్లాలో రెండు కేసులు నమోదు కావడం కూడా అటు రోగులను అదేవిధంగా ప్రజలను భయాందోల గురిచేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది.
ఏదైతే గత మూడు రోజుల క్రితం ఓ మహిళ నంద్యాల జిల్లా చాగలమై చెందినటువంటి ఓ మహిళ ఇక్కడ ఆరోగ్యం అంటే అనారోగ్యం పాలన నేపథ్యం ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా రిమ్స్ లో చరడంతో ఆమె వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా ఇక్కడ కరోనా కేసులు నమోదయనట్లు కూడా అటు వైద్యులు గుర్తించారు.
అయితే ప్రస్తుతం కరోనా వార్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కరోనా వార్డులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆ ఒక విభాగాన్ని కూడా రిమ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరో ఉర్దురా కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఆమె ఇద్దరికీ కూడా ఇక్కడ రిమ్స్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్డ్లో చికిత్స అంద చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతుడం అదేవిధంగా గతంలో ఏదైతే కరోనా విజృంభించిన నేపథ్యంలో ఎంతో మంది మృతివాత పడ్డారు ఆ తర్వాత సెకండ్ వేవ్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది అయితే సెకండ్ వేవ్లో వచ్చిన తరుణంలో కూడా కరోనాకు సంబంధించినటువంటి కొన్ని ఇంజెక్షన్స్ రావడం అదే విధంగా వాటికి సంబంధించినటువంటి ఇంజెక్షన్లు వేయడం కొంత అసులుబాట కలిగించబడింది. అయితే ప్రస్తుతం కరోనా మరింత తీవ్ర స్థాయిలో విజ్రంభించే అవకాశాలు లేకపోలేనటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా అటు వైద్యశాఖ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే పలా ఆదేశాలు జారీ చేసింది ఏదైతే ఇప్పటికే మాస్కులు ధరించాలి కచ్చితంగా గుంపులు ఉండకూడదని కూడా ఒక రకంగా సూచన చేయడం జరిగింది. నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను కూడా సూచించడం జరిగింది.
సభలు సమావేశాలు వంటి వాటిని రద్దు చేయాలి.
అదేవిధంగా ఎవరు కూడా ర్ాలీలు వంటివి కూడా నిర్వహించకూడదు అంటూ కూడా నిన్న రాత్రి ఉన్న ఫలంగా ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు ఆదేశాలు జారీ చేసింది ఆమేరకు జీవనులు కూడా జారీ చేసి అటు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసి అయితే కడపలో తాజాగా రెండు కేసులు నమోదు కావడం కడప జిల్లా వ్యాప్తం కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
ప్రజలు కావచ్చు అదేవిధంగా రోగులు కూడా భయాందల గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా అంటే గుంపులుగా బయటికి రావద్దు అదేవిధంగా ఈ కరోనా కేసులు మరింత ఫీవర్ స్థాయికి చేరుకునే అవకాశాలు లేకపోనటువంటి వాదులు కూడా అటు వైద్య శాఖ నుంచి చూపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలో అటు రోగులు కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గుంపులుగా ఉండకూడదో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి మాస్కు ధరించే బయటికి రావాలంటే కూడా అటు వైద్యశాఖ సూచిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏది అన్నప్పటి కూడా తొలుత కడప జిల్లాలో రెండు కేసులు నమోదు కదా అది కూడా ఇతర నంద్యాల జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడం ఈ నేపథ్యంలో చికిత్స అందిస్తున్నారు కడపలో కూడా మరింత వేగంగా ఈ కేసులు పెరిగే అవకాశాలు లేకపోలేదు ఆ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏదైతే మాస్క్ ధరించాలి అదేవిధంగా గతంలో ఏదైతే మనం ప్రికాషన్స్ తీసుకున్నామో కరోనా టైం లో అదే విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి తమ జాగ్రత్తలు తీసుకోవాలి కిషోర్ రెడ్డి గతంలో మనం చూసాం అంటే ట్రేసబిలిటీ కి సంబంధించి ఎవరైనా క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటే గనుక వాళ్ళు ట్రేస్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం క్వారెంటైన్ కి సంబంధించి ప్రస్తుతం అటువంటి ప్రాసెస్ే జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా కొత్త విధానాలు పాటించడం జరుగుతుందా ఈసారి యార్ ఎందుకంటే కొత్త విధానాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రధానంగా గతంలో ఏదైతే మనం ముందస్తుగానే వైద్యులకు సంబంధించినటువంటివి కావచ్చు ఇతరతర ప్రాంతాలకు వైద్య శివరాలను ఏర్పాటు చేసి వాటిని నిర్మూలించే దిశగా అడుగులు పెట్టేవారు కానీ ఇప్పుడు కొత్త విధానాన్ని కొత్త విధానాన్ని అమలు చేయాలనటువంటి భావనలో ఉంది ఇప్పుడే వైద్యశాఖ ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్న ఎందుకంటే కరోనా పాజిటివ్ కేసులు గుర్తించడంతో పాటు అప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే కొంత ఆ జలుబు దగ్గు ప్రశం ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా ఒకవేళ ఆ జలుబు దక్కకపోతే మాత్రం కచ్చితంగా ఆ వైద్యులను దగ్గరికి వెళ్ళాలి వైద్య పరీక్షలు చేయించుకోవాలి వైద్య పరీక్షలతో పాటు అటు కరోనా టెస్ట్లు కూడా చేయించుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి మరోవైపు కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చి ఏదైతే ఇంటి వద్దకే వెళ్లి ఎవరైతే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నారు కాబట్టి ఆరోగ్య మిత్రాలు కూడా అక్కడ ప్రాంతాల్లో ఎవరికైనా తెలుగు దగ్గు వంటివి ఉన్నాయా అవి తగ్గకుండా ఉన్నాయా వాటి కోసం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారికి వెళ్లి ఆరాధిస్తున్న పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రెండు కేసులు నమోదు కావడం ఆ రకంగా అటు తీవ్రంగా ప్రజలను కావచ్చు అదే విధంగా రోగులను కూడా భయాందలను గుర్తు చేస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఒకసారిగా అటు ప్రజలు కూడా కొంత భయానమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఆ నేపథ్యంలో కరోనా కేసులు తీవ్రంగా కరోనా కోరల్ జాతీయ పరిస్థితు నేపథ్యంలో కూడా అటు అధికారులు కూడా ఇప్పటికే అప్పత కావడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ల కూడా ఇప్పటికి ఆదేశాలు జారీ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా అంటే రత్నబండా వంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రక్తపండ వద్ద ఎవరైనా కూర్చుంటారు కాబట్టి కచ్చితంగా అది వైరల్ గా మారే అవకాశాలు లేకపోలేదు ఆ నేపథ్యంలో సిచువేషన్ కడపలో రెండు కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ వైద్యశాఖ ఏం చెబుతుంది మరి ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేసు నమోదు అవ్వడం చూసాం ఇప్పుడు కడపకు సంబంధించి రెండు కేసులు రిజిస్టర్ అయ్యాయి కాబట్టి కడపలో ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లకు ఉపక్రమ ంచడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ అక్కడ సచిన్ ఇప్పటికే ఎమ్స్ లో ఉన్నటువంటి ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇద్దరు ఎవరైతే కరోనా పాజిటివ్స్ ఉన్నటువంటి వాళ్ళద్దరికీ కూడా చికిత్స తీసుకునే పరిస్థితి అంటే ఒక రకంగా ఒక పూర్తి స్థాయిలో ఒక ఫ్లోర్ అంతా కూడా కరోనా కేసుల కోసమే కేటాయించాలనేటువంటి నేపథ్యంలో కూడా ఎందుకంటే ఇది విపరీతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే సాధారణంగా ఎండకు ఎండ తీవ్రతకు వైరస్ చనిపోతుంది అంటున్నారు కానీ కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనబడినటువంటి పరిస్థితి ఎందుకంటే గత మూడు నాలుగు రోజులుగా అక్కడ వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వైరస్ మరింత పెరిగే అవకాశాలు లేకపోనటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అటు వైద్య ఆరోగ్యశాల కూడా అపరమత్తమైంది. ఆ నేపథ్యంలోనే రిమ్స్ లో ప్రత్యేకించి ఒక కరోనాకు సంబంధించినటువంటి ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ వారందరికీ చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా వైద్య పరిచ అంటే ఆరోగ్య మిత్రులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడఉన్నటువంటి గ్రామస్థుల్లో ఎవరికైనా జరుగు చేసిన తగ్గున్నా కూడా వారందరినీ గుర్తించే పనిలో పడ్డారు. ఒకవేళ అది స్ప్రెడ్ కాకుండా కొత్త విధానాన్ని కూడా అమలు చేయాలనటువంటి ఆలోచనలో ఉన్నారు.
ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రతి ప్రధానం కనిపిస్తుంది సత్య ఆల్రైట్ ఆల్రైట్ కిషోర్ ఒక్కసారి మీరు లైన్ లోనే ప్రయత్నం చేయండి మనతో పాటు విశాఖపట్నం నుంచి డాక్టర్ వీరన్న ఆ జాయిన్ అవుతున్నారు ఒకసారి వీరన్న దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వీరన్న గారు నమస్తే అండి.
నమస్తే అండి ప్రస్తుతం జన్ వన్ వేరియంట్ అనేది చాలా విజృంభణంగా ఉంది దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకు కేసులు ఈ స్థాయిలో రిజిస్టర్ అవుతున్నాయి. కరోనాకి సంబంధించి వేరియంట్ ఏమైనా ఇది కాస్త ఆ బలం పొంచుకుంది అనుకోవాలండి ఇక్కడ అవునండి మీరు చెప్పినట్టు కరోనా కేసులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో ఇండియాలోనే ఆంధ్రాలోనే కాదు ఇండియాలోనే వేరియస్ ప్లేసెస్ లో స్టార్ట్ అయ్యాయి. ఓకే సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటదని ఇంకా ఇట్ ఇస్ టూ ఎర్లీ టు కామెంట్ ఇంత ఎర్లీగా మనం కామెంట్ చేయలేం. ఇంకా దాని వేరియంట్స్ ఏమున్నాయి కొత్త వేరియంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మ్ సో ఆ మ్యూటేషన్స్ పట్టి మనం చూసుకోవాలి మ్యూటేషన్ ఏమనా స్ట్రాంగ్ మ్యూటేషన్ వస్తే మళ్ళీ ఇది జనాల్లోకి అంతే ఫాస్ట్ గా వెళ్ళడమే కాకుండా అంతే తీవ్ర తీవ్రతకి దారి తీయొచ్చు. అప్పుడు మనకి అడ్మిషన్స్ పెరగడం కానీ డెత్స్ అవ్వడం కానీ అవ్వచ్చు. కానీ గవర్నమెంట్ కానీ మా డాక్టర్స్ అందరూ కానీ క్లోజ్ మానిటరింగ్ లో ఉన్నాం వీటి మ్ వీరణ గారు ప్రెసెంట్ ఉన్న జెన్వన్ వేరియంట్ అంటే దీనికి మోర్టాలిటీకి సంబంధించిన అది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా లేకపోతే కేసెస్ ఎక్కువగా రిజిస్టర్ అవుతుంది తరుణంలో సిచువేషన్ ఎలా కంపేర్ చేసుకోవచ్చండి జేఎన్వ కి సంబంధించి ఈ వేరియంట్ తో కేసులు ఎక్కువ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి కానీ మీరు ఏదైతే సివియరిటీ అడుగుతున్నారో సివరిటీ కానీ డెత్స్ కి సంబంధించి ఇంకా మన దగ్గర అంత డేటా లేదు ఓకే ఓకే ఈ వేరియంట్ ఎలా ప్రవర్తిస్తది అనేది వచ్చే ఒకటి రెండు నెలల్లో మనకు తెలిసిపోతుంది. హమ్ ఇది ఎందుకంటే కరోనా అనేది ఇండియాలో మధ్యలో ఎండమిక్ అయిపోయింది. అవును అక్కడక్కడ అడప దడప కేసులు రిజిస్టర్ అవ్వడం కానీ ఇంత ఫాస్ట్ గా ఇంత తొందరగా మళ్ళీ కేసులు ఎక్కువ రిజిస్టర్ అవ్వడం ఇంకా మనకి చూసుకోలేదు.
అవును సో ఈ వేరియంట్ పెరిగే కొద్ది అండ్ వేరియంట్ మ్యూటేట్ అయ్యే కొద్ది ఇంకా డెత్ ఛాన్స్ ఎలా ఉంటుంది లేదా ఇంకా దాని తీవ్రత ఎలా ఉంటుంది వచ్చే ఒకటి రెండు నెలలో మనకి తెలిసిపోతుంది.
రైట్ సో విరణ గారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది వేరియంట్ ఎందుకంటే చాలా సందర్భాలు మాట్లాడుకుంటూంటాం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి వచ్చిన అంటే ట్రావెలర్స్ వచ్చే సందర్భంలో మ్యూటేషన్స్ జరిగిన పక్షంలో వేరియన్స్ వస్తూ ఉంటాయి ఎఫెక్టివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి ఏంటో కూడా సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రస్తుతం దీని కట్టడకి మనం ఎటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవునండి ఈజఎన్వన్ వేరియంట్ కానీ వచ్చే కోవిడ్ వేరియంట్స్ కానీ మీరు గత ఒకటి రెండు నెలల్లో చూస్తే సింగపూర్ మరియు మలేషియా అటువైపు కేసెస్ స్టార్ట్ అయ్యాయి.
అటువైపు కేసెస్ స్టార్ట్ అయ్యి మెల్లగా ఇండియా కూడా వచ్చింది అని అనుకోవాలి. అండ్ చర్యలక వస్తే ఆల్రెడీ గవర్నమెంట్ మాస్కింగ్ ఇన్ పబ్లిక్ అనేది స్టార్ట్ చేసేసింది. సో పబ్లిక్ గ్యాదరింగ్స్ మనం అవాయిడ్ చేయడం మంచిది. మాస్కింగ్ మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ గ్యాదరింగ్స్ కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కింగ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది ఆల్రెడీ. అండ్ ఎవరికైనా సింటమ్స్ ఉంటాయి సింటమ్స్ అంటే ఫ్లూ లైక్ సింటమ్స్ అంటే కోవిడ్ ఫ్లూ సింటమ్స్ ఒకలాగే ఉంటాయి అది ఫ్లూ కోవిడ్ మనకి టెస్ట్ చేస్తే కానీ తెలియదు కాబట్టి ఫ్లూ లైక్ సింటమ్స్ జలుబు గొంతు నొప్పి దగ్గు జ్వరం వీటిలో ఏమున్నా సరే మనం మనల్ని ఇంట్లో ఇంట్లోనే మనం ఉండి మనని మనం కాపాడుకోవడం మంచిది. ఒకవేళ అది ఫీవర్ తగ్గని తరుణంలో లేదా దగ్గు పెరుగుతున్న తరుణంలో కచ్చితంగా మెడికల్ హెల్ప్ కి వెళ్ళండి. మ్ టెస్టింగ్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే ఫ్లూ కి దీనికి డిఫరెన్స్ చెప్పడం చాలా కష్టం రెండు ఒకలాగే ఉంటాయి. అంటే ఎన్ని మీరు అన్నట్టుగా ఒకవేళ ఫీవర్ కావచ్చు కోల్డ్ కావచ్చు అంటే వచ్చిన తర్వాత ఎన్ని రోజులలోపు తగ్గకపోతే వెంటనే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఫ్లూ కావచ్చు లేకపోతే ఆ లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ చేయించుకోవాలా?
లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ అంటే ఇంకా గవర్నమెంట్ ఆ రూల్స్ తేలేదండి కానీ మన గురించి మనం ఏం చేయగలం అంటే ఇఫ్ యువర్ ఫీవర్ ఇస్ నాట్ కమింగ్ డౌన్ విత ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్ మీకు జ్వరం నాలుగు లేదా ఐదు రోజుల కన్నా ఎక్కువ ఉంటుంది దాంతో పాటు మీకు జలుబు దగ్గు గొంతునొప్పి ఉంటే అప్పుడు టెస్టింగ్ చేయించుకోవడం అనేది మంచిది. కచ్చితంగా ఫస్ట్ మీరు డాక్టర్ని కలవండి. డాక్టర్ని కలిసి టెస్ట్ చేయించుకోవడం మంచిది. మొదటి ఒకటి రెండు రోజులనే జ్వరం తగ్గిపోతే మోస్ట్లీ అది సివియరిటీ కి దారి తీయదు. ఓకే కాబట్టి నాలుగైదు రోజులు దాటేయా సింటమ్స్ కచ్చితంగా డాక్టర్ని కలిసి టెస్టింగ్ కలగడం మంచిది. అంటే ఏ ఏజ్ వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువ చూపించే ఉంటుంది ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో చూసాం ఇది మహిళల మీద కాదు పురుషుల మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది కొన్ని వేరియంట్స్ ఇటు పెద్దవాళ్ళ మీద కాదు చిన్న పిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది ఇలా డిఫరెన్షియేషన్ అనేది చూడడం జరిగింది.
సో ప్రస్తుత వేరియంట్ ఎవరి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అండ్ ఏ ఏజ్ వాళ్ళ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందండి?
అవునండి ప్రస్తుత వేరియంట్ అయితే ఎక్కువగా ముసలి వాళ్ళ మీద అండ్ ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ సివియరిటీ చూపిస్తుందని అనుకుంటున్నాం.
ఓకే అంటే చిన్న పిల్లలకి ఏమైనా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందండి ఎందుకంటే కొన్ని వేరియంట్స్ లాస్ట్ టైం మనం చూసినప్పుడు పిల్లల మీద కూడా ఇంపాక్ట్ చూపించిందంటూ డిస్కషన్ జరిగింది అవునండి అవునండి యూజువల్లీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే చాలా చిన్న చిన్న పిల్లలు లేదా ఎల్డర్లీ పర్సన్స్ వీళ్ళ మీద ఎక్కువ ఉంటది అంటారు. ఇప్పటిదాకా ఈ కొత్త వేరియంట్ లో రిజిస్టర్ అయిన కేసులు కానీ ఏవైనా సరే ఎక్కువ ఓల్డర్ పర్సన్స్ లో ఎక్కువ ఉంటున్నాయి అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పర్సన్స్ లో ఇంకేమనా డిసీజ్ వచ్చి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వాళ్ళకి కూడా ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తాయి. కానీ చిన్న పిల్లలకి ఎక్కువ కేసులు ఇప్పటి దాకా అయితే రిజిస్టర్ అవ్వలే కానీ వచ్చే రెండు నెలల్లో చూడాలి ఇది ఎలా ప్రవర్తిస్తదో ఇంకా ఫర్దర్ గా ఏమైనా మ్యూటేషన్స్ అవితే అది ఇంకా సివియరిటీకి దారి తీసే అవకాశం ఉంది. ఓకే ఇంట్రెస్టింగ్ మీరు అన్నట్టుగా ఆ సివియరిటీ కి వెళ్ళకుండా ఉండాలంటే గనుక మనం మాస్క్ సానిటైజేషన్ అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్స్ అనేది మండేటరీ బట్ ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ రైస్ అవుతుంది ఏంటంటే ఎప్పుడో మీరు అన్నట్టుగా ఎండమిక్ అయిపోయింది పాండమిక్ కాస్త మళ్ళీ ఎందుకు మళ్ళీ స్టార్ట్ అయింది అనేది కారణం ఏమండొచ్చు ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని ఇంపాక్ట్ అంటగా వచ్చే టైం లో కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా గతంలో ఉన్న మీకు ఫ్లూ కానీ అంటే H511 బర్డ్ ఫ్లూ అంటారు అవును H1 N1 అంటారు H3 అంటారు అవన్నీ ఫ్లూ కానీ ఈ కోవిడ్ కానీ ఎప్పుడు ఎండమిక్ గా ఉన్నా అప్పుడప్పుడు వాటిలో మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి జెనటిక్ మ్యూటేషన్స్ ఓకే ఆ జెనటిక్ మ్యూటేషన్స్ ని క్లోజ్ గా మేము ఇన్ఫెక్షస్ కన్సల్టెంట్ నేను ఆ జెనటిక్ మ్యూటేషన్ ని క్లోజ్ గా ఫాలో అవుతాం మేము మేము కానీ మైక్రోబయాలజిస్ట్లు కానీ వైరాలజిస్ట్లు కానీ ఎప్పుడైతే జెనటిక్ మ్యూటేషన్ వస్తదో ఏదైనా సీజన్ లో అప్పుడు సడన్ గా మీకు కేసులు నెంబర్ పెరగడం కానీ లేదా సివరిటీ కూడా పెరగడం కానీ కనిపిస్తుంది. సో ఇట్ ఇస్ ఆల్ డిపెండెంట్ ఆన్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఓకే రైట్ ఈ మ్యూటేషన్ లో డిఫరెన్సియేషన్ ఏం కనుగొనడం జరిగింది ఎందుకంటే గతంలో చూసినప్పుడు అంత ఇంపాక్ట్ ఎక్కడా చూపించలేదు మీరు అన్నట్టుగా బహుశా రెండు ఏళ్ళు అయిపోయింది అనుకోవాలి సెకండ్ వేవ్ తర్వాత అంత ఇంపాక్ట్ చూపించిన వేరియంట్ ఎక్కడ మనకు అనిపించలేదు. సో ఇప్పుడు ఎందుకు ఈ వేరియంట్ ఇంత వైరలెంట్ గా ఉందంటే ఏమంటారు?
లేదండి వైరలెన్స్ కి వచ్చేటప్పటికి ఇంకా టోటల్లీ వైరలెంట్ అని మనం చెప్పలేం మీరు అంటున్నట్టు ఓకే ఇంకా సివరిటీ పెరిగి కేసులు ఎక్కువ ఉంటేనే వైరలెంట్ అంటాం మనం సో ఇంకా జెనెటిక్ మ్యూటేషన్ మీద స్టడీ అయితే జరుగుతుంది ఇట్ ఇస్ టూ ఎర్లీ మనక గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఆరు నెలల్లో సివియరిటీ మనకు అర్థం కాలేదు ఏమవుతుందో అవును సెకండ్ వేవ్ లోని సివరిటీ మనకు అర్థం కాలేదు. మెల్లగా సివరిటీ పెరుగుతూ వచ్చింది. సో నెక్స్ట్ మూడు నెలల్లో జెనెటిక్ మ్యూటేషన్ అనేది స్టడీ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది ఓకే కొత్త మ్యూటేషన్స్ ఏమనా ఉంటే ఆ మ్యూటేషన్ స్టడీ చేస్తే అప్పుడు మనం ఫర్దర్ గా కామెంట్ చేయడానికి ఉంటుంది. ఓకే రైట్ ఇప్పుడు కేరళలో మనం చూసుకుంటే దాదాపుగా 180 కి పైగా కేసెస్ నమోదయ్యాయి మహారాష్ట్రకు సంబంధించి అరౌండ్ 100 కేసెస్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ సేమ్ వేరియంట్ అండి జేఎన్వ కి సంబంధించిన ఒక వేరియంట్ లేకపోతే ఇంకా వేరియంట్స్ ఏమైనా మ్యూటేట్ అవ్వడం జరుగుతుందా కేరళాలో నమోదైన కేసుల గురించి మాట్లాడుకుంటే మనం వేరియంట్స్ అన్నీ ఇంకా జెనటిక్ టెస్టింగ్ అనేది జరగలేదండి. ఓకే అన్ని అన్ని కేసులకి జెనటిక్ టెస్టింగ్ జరిగితేనే ఖచ్చితంగా అన్ని ఈ వేరియంట్ అని మనం చెప్పగలం. ఉన్న కేసులకి ఏదైతే కొన్నిటికి జెనెటిక్ టెస్టింగ్ జరిగిందో ఆ మీరు వేరియంట్ చెప్తున్నారు అంతే అన్నిటికి టెస్ట్ జరగలేదు. సో మెల్లగా ఈ టెస్ట్లన్నీ జరిగి అప్పుడు మెల్లగా ప్రెస్ రిలీజ్ కానీ గవర్నమెంట్ కానీ చెప్పడం కానీ జరుగుతుంది. దానికి ఇంకా ఒకటి రెండు నెలల్లో మిగతా చోట్లు కూడా కేసులన్నీ సేకరించి అప్పుడు చేస్తారు.
సో ప్రస్తుతం మన విశాఖ మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయా ఓన్లీ సింగిల్ వేరియంట్ అది కూడా మనకు తెలుస్తుంది. ఓకే అంటే విశాఖపట్నం కావచ్చు కడపలో కావచ్చు ఇప్పటికే ప్రస్తుతం మూడు కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసాయి కాబట్టి ఇక్కడ ఏ ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుందండి అట్ ద సేమ్ టైం ఆ వేరియన్స్ కి సంబంధించి ఏంటంటే మ్యూటేషన్ జరగకుండా ఉండాలంటే మనం ఏమైనా రెస్ట్రిక్ట్ చేసుకోగలమా మన వల్ల ఏమైనా సాధ్యపడుతుందా ఆంధ్రాలో ఉన్న రిజిస్టర్ అయిన కేసులు అయితే మీకు ప్రస్తుతానికి ఎక్కువ సివియర్ గా లేవు. ఓకే అందరికీ కాఫ్ కానీ దగ్గు కానీ జలుబు కానీ గొంతు నెప్పితో రెండు మూడు రోజులు జ్వరం వచ్చి పోతుంది. ఉ ప్రస్తుతానికి ఏవి సివియర్ గా లేవు.
సివియరిటీ పెరగడం అనేది మనం ఇంకా ఇంకా టైం ఉంది మనం ఇంకా రెండు మూడు నెలల్లో చూసుకోవాలి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం కానీ వాటిలో ఎంత మోతాదు ఎంత పర్సెంటేజ్ సివియరిటీ ఉన్నాయో చూసుకోవాలి అప్పుడు మనం ఇంకా కామెంట్ చేయగలం. ప్రస్తుతానికి ఇస్ టూ ఎర్లీ టు కమెంట్ ఓకే సో మీరు మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎలా మనని మనం కాపాడుకోగలం మ్యూటేషన్స్ నుంచి మ్యూటేషన్స్ నుంచి మనం ఎలాగ కాపాడుకోలేము ఓన్లీ మనం ఇన్ఫెక్షన్స్ మనకి రాకుండా సంక్రమించకుండా ఫంక్షన్స్ కానీ గ్యాదరింగ్స్ కానీ ఆ టైంలో మనం ప్రివెంటివ్ చర్యలు పాటించగలం అంతే ఉమ్ మ్ రైట్ ప్రస్తుతం చూసుకుంటే మరి ముఖ్యంగా వర్షాకాలం కూడా ప్రారంభం కాబోతుంది.
ఇదేమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా కోవిడ్ కి అబ్సల్యూట్లీ అండి ఏదైనా రెస్పిరేటరీ వైరసెస్ అది కోవిడ్ కానివ్వండి ఫ్లూ కానివ్వండి రైనో వైరస్ కానివ్వండి ఎడినో వైరస్ కానివ్వండి ఇవన్నీ వైరసెస్ ఏంటంటే జస్ట్ ఎండలు వర్షాలు మధ్యలో వర్షాలు స్టార్ట్ అవ్వగానే లేదా ఇప్పుడే వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ రెండు సీజన్ ట్రాన్సిషన్ మధ్యలో ఎక్కువ వ్యాప్తి చెందుతాయి ఇవి సో ఇప్పుడే వర్షాలు అడప దడప అక్కడక్కడ పడుతున్నాయి ఎండలు మొన్నోటి వరకు ఉన్నాయి సో ఇదే టైం వైరస్ అన్నీ ఫాస్ట్ గా ప్రచలితం అవుతాయి చాలా మందికి ఒకేసారి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రసక్తి అయితే ఇప్పుడు ఉంది. అందుకే ఇప్పుడు ఎస్పెషల్లీ గ్యాదరింగ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. రైట్ గతంలో కూడా మనం చూసాం సాధారణంగా కరోనాకు సంబంధించిన కోవిడ్ టైం కి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ వేవ్ లో ఎండాకాలం వస్తే కాస్త తగ్గిపోతుంది ఆ తర్వాత ఇది మెల్లిగా ఇంకా ఎండమిక్ అయిపోవచ్చు అని డిస్కషన్ నుంచి సెకండ్ వేవ్ చూసాం. సో ఇప్పుడు కూడా దాదాపుగా ఎండ్ ఆఫ్ ద సమ్మర్ కి ప్రారంభమైన పరిస్థితి ఉంది. సో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉండేది ఎందుకంటే ఫస్ట్ వేవ్ తర్వాత పర్వాలేదు భారత్ తట్టుకుంది అనుకున్న సందర్భంలో సెకండ్ వేవ్ లో కోలుకోలేని దెబ్బ కొట్టింది. సో ఇప్పుడు ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే గనుక ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది మీరు అన్నట్టు డెఫినెట్ గా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది అనుకుంటే ఈ టైం లో వైరసెస్ మొత్తం ప్రచలితం అవుతాయి.
కోవిడ్ఏ కాదు మిగతా ఫ్లూలు అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు ఇలాంటి సింటమ్స్ అన్ని వైరసెస్ కి ఉంటాయి. కోవిడ్ ఆఫ్ లో టెస్ట్లు చేస్తే గానీ మనకు తెలియదు. అవును సో ఎప్పుడైనా మీకు రెండు మూడు రోజులు మించి వెళ్ళిపోతుంది జ్వరం అలా ఉంటే మటు ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయించుకోవడమే మంచిది.
మ్ సో అంటే సాధారణంగా ఆ ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు చూస్తూ ఉంటారు ఇప్పుడు అందరికీ కామన్ గా వాళ్ళకి ఇప్పుడు అందుబాటులో ఉంది. మరి ముఖ్యంగా రూరల్ ఏరియాస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంటే దాదాపుగా ఒకసారి హాస్పిటల్ కి వెళ్ళలేక సిచువేషన్ రావచ్చు లేకపోతే వాళ్ళకి అది దగ్గో జలబో సాధారణ ఫ్లూనో కరోనా తెలియకపోవచ్చు. సో ఏది తెలియ నేపథ్యంలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే ఎటువంటి సింటమ్స్ తో ఉన్నప్పుడు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అది కాస్త క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఓకే కోవిడ్ లక్షణాలు అంటే మీరు మాట్లాడుతుంది జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం అవును వీటిల్లో ఏ రెండు లక్షణాలు ఉన్నా సరే ఇవి మూడు రోజులకి దాటిపోతున్నాయి అంటే దగ్గరలో ఉన్న హెల్త్ ఫెసిలిటీని లేకపోతే ప్రైమరీ హెల్త్ కేర్ ఫెసిలిటీ ప్రతి విలేజ్ లో కూడా ఉంటుంది ఉంది హమ్ అక్కడికి వెళ్లి చెప్తే నమోదు చేసుకుంటే మనకి ఏంటనేది తెలిసే అవకాశం ఉంటుంది. హమ్ అండ్ ఎవరికైతే ఈ సింటమ్స్ వచ్చాయో కచ్చితంగా వాళ్ళని వాళ్ళు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రెస్ట్రిక్ట్ చేసుకోవడం మంచిది. ఎలా అయితే మీకు గుర్తుంటే ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ బోత్ లోనే కోవిడ్ ఎవరికైనా వస్తే మనం ఒక రూమ్ కి వాళ్ళని పరిమితం అవ్వమని చెప్పేవాళ్ళం.
అవును అది ఇప్పుడు కూడా మొదలు పెట్టడం మనం మన మనని మనం సేవ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ అది.
ఆ డాక్టర్ వీరన్ గారు సాధారణంగా మనం ఫస్ట్ మీరు అన్నట్టుగా ఫస్ట్ వేవ్ కి సంబంధించి ఎప్పుడైతే మనం దాన్ని ఎదుర్కున్నామో ఒక బహుశా ఒక చిన్న నిర్లక్ష్యమో లేకపోతే కాస్త అజాగ్రత్తతో మనం చదివి చూసాం అది ఇంపాక్ట్ సెకండ్ వేవ్ లో చూపించింది. సో ప్రస్తుతం అటువంటి సినారియో ఉందనుకోవాల ఎందుకంటున్నారుంటే ఈ క్వశ్చన్ ఒక రెండు మూడు నెలల్లో తెలిస్తే మనకి ఈ కండిషన్ గురించి అర్థం అవుతుంది అని చెప్పి మీరు చెప్తున్నారు బట్ ఆ టైం కి ఇది విజృంభిస్తే ఈ పరిస్థితి మనం చేయదాటే అవకాశం ఉంటుంది కదా సో దానికోసం ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇండివిడ్యువల్ లెవెల్ లో మనం మన ఫ్యామిలీస్ గ్యాదరింగ్స్ ఒకవేళ కచ్చితంగా వెళ్ళాలంటేనే వెళ్ళడం మంచిది.
రెండోది కచ్చితంగా వెళ్ళాలి అంటే కచ్చితంగా మాస్కులు ధరించండి. కచ్చితంగా ఎవరో ఒకళ్ళకి జలుబు దగ్గులు ఉంటాయి అది కోవిడ్ కాదో మనకు తెలియదు. అది ఫ్లూ ఆ కోవిడో మనకుి తెలియదు. తీరాది కోవిడ్ అయితే కోవిడ్ అనేది చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుంది ఫ్లూ తో పోలిస్తే ఉమ్ ఇన్ఫ్లయెన్జా ఆర్ ఫ్లూ తో పోలిస్తే కోవిడ్ చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుంది అండ్ సివిరిటీ కూడా ఎక్కువ సో మనం మన జాగ్రత్తలు అయితే తీసుకోగలం ప్రస్తుతానికి అండ్ ఎప్పుడైతే సింటమ్స్ వస్తాయో వాళ్ళు కచ్చితంగా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరంగా ఉండి పల్స్ ఆక్సిమీటర్ తో మనం ఆక్సిజన్ లెవెల్స్ మెజర్ చేసుకుంటూ లాస్ట్ టైం లాగా అండ్ ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ డిప్ అవుతున్న లేదా జ్వరం నాలుగు రోజుల కన్నా మించిపోతున్న కచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్ ఓకే అప్పుడే మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయాక దెన్ వ విల్ బి ఓవర్వెల్మడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ తో ఓవర్వెల్మ్ అయిపోతాం మనం సో ఇండివిడ్యువల్ గా మనం చర్యలు తీసుకోవడం ఈ ప్లేస్ లో ఈ టైం లో చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే అండ్ ఇమ్యూనిటీ గురించి మీరు ఇందాక మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తున్నాను ఇమ్యూనిటీ కి సంబంధించి ఎందుకంటే ఎప్పుడైతే కరోనా ప్రారంభమయిందో కోవిడ్ మనకి స్టార్ట్ అయిందో ఇమ్యూనిటీ మీద చాలా అవేర్నెస్ వచ్చింది ఎప్పటికప్పుడు దాన్ని ఇమ్యూనిటీ ని బూస్ట్ అప్ చేసుకునే ప్రయత్నం జరిగింది. సో ప్రస్తుతం ఆ ఇమ్యూనిటీ సరిపోతుందా భారత్లో ఉన్న ఆ ఇమ్యూనిటీ సిస్టం ఒక కామన్ మ్యాన్ లో ఉన్న ఇమ్యూనిటీ సరిపోతుందా వీటిని డీల్ చేయడానికి సో ఇమ్యూనిటీ విషయానికి వస్తే మన ఇమ్యూనిటీ దేని మీద డిపెండ్ అవుతుంది రోగ నిరోధక శక్తి అనేది మనం తినే తిండి మీద డిపెండ్ అవుతుంది. సో తినే తిండిలో మెయిన్ మీరు చూసుకుంటే మెయిన్ మీకు రైస్ ఇవి కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ అంటారు పోషకాహారాలు చిన్న చిన్న పోషకాహారాలు విటమిన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఐదర్ మీరు రోజు సరిగ్గా విటమిన్ లేడని ఆహారం అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ కూరగాయలు సరిగ్గా తింటున్నారో లేదో చూసుకోవడం ఇప్పుడే మంచిది. ఎందుకంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇమ్యూనిటీ బిల్డ్ అప్ అవ్వడం వన్ టు టూ మంత్స్ పడతది.
అప్పటికి కోవిడ్ కేసులు ఎన్ని ఉంటాయో అవన్నీ మనకు తెలియదు. సో మన ఇమ్యూనిటీ అప్పటికి రెడీ చేసుకోవడం మంచిది. ఇంకోటి విటమిన్ సి కలిగిన ఆహారాలు అంటే నిమ్మరసం కానీ ఆరెంజెస్ కానీ ఇవన్నీ రోజు మన డైట్ లో రోజు అప్పుడప్పుడు కాదండి రోజు మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు మ్యాంగోస్ వస్తాయి ఈ సీజన్ లో మ్యాంగోస్ లో కూడా వైటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. అది కూడా ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది మన డైట్ లోని సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మన ఇమ్యూనిటీ బాగుంటుంది.
కోవిడ్ అందరికీ రాదు అని మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ వచ్చినప్పుడు కచ్చితంగా మన రోగ నిరోధక శక్తి కరెక్ట్ గా ఉంటే అట్లీస్ట్ సివియరిటీ కి పోకుండా ఉంటుంది.
ఓకే సింపుల్ దగ్గు జలుబుతో వదిలిపోతుంది.
ఓకే రైట్ బట్ కంక్లూజన్ కి వచ్చే ముందు వీర గారు గతంలో మనం వ్యాక్సినేషన్ తీసుకున్నాం ఫస్ట్ డోస్ అయింది సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది సో వాళ్ళకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా లేకపోతే ప్రస్తుతం అది ఇంకా మన మీద ఆ ప్రభావం ఉంటుందా లేకపోతే అది ప్రస్తుతం పరిచయ చేసే అవకాశం ఉండకపోవచ్చా అవునండి మాతో పాటు మీరందరూ కూడా మొదట హెల్త్ కేర్ ప్రొఫెషల్స్ డాక్టర్స్ కి నర్సులకి ఇచ్చిన వ్యాక్సినేషన్ మెల్లగా పాపులేషన్ అన్నిటికీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది వ్యాక్సినేషన్ కానీ మనం మీరు అందరూ గుర్తుంచుకుంటే రెండు డోసెస్ వేయించుకున్నాం. అవును ఓకే దాని తర్వాత బూస్టర్ డోస్ వేయించుకోమని ఇనిషియల్ గవర్నమెంట్ చెప్పింది కానీ చాలా మంది అది పాటించలేదు. మ్ మేము వేయించుకున్నాం మాకు తెలిసి ఎవరు కానీ చాలా మంది అది పాటించలేదు మా పేషెంట్స్ చెప్పిన ఇప్పుడు కోవిడ్ వెళ్ళిపోయిందండి కోవిడ్ మళ్ళీ రాదండి అని చెప్పి వదిలేశారు. ఎవరు పాటించలేదు. సో బూస్టర్ డోస్ ఎవరికీ సరిగ్గా పడలేదు. సో బూస్ట్ డోస్ వేయించుకోలేదు కాబట్టి ఆ రెండు డోసెస్ వల్ల ఇమ్యూనిటీ ఎంత వచ్చింది ఇప్పుడు మనం మెజర్ చేసుకోవాలి అందరం ఓకే ఒకవేళ మెజర్ చేసుకోపోయినా ఇవెంచువల్లీ ఇలాగే సిచువేషన్ ప్రివేల్ అవుతే మళ్ళీ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ వేయించుకోమని చెప్తుంది ఖచ్చితంగా చెప్తుంది. సో ఈసారి గవర్నమెంట్ చెప్తున్నప్పుడు కచ్చితంగా మళ్ళీ వ్యాక్సినేషన్ వేయించుకోండి. దాని వల్ల కోవిడ్ రాదు అని మనం చెప్పలేము కానీ కోవిడ్ వచ్చినా సరే సివియరిటీ నుంచి అయితే 90% ప్రివెంట్ చేస్తాయి. ఓకే 90% ప్రివెన్షన్ అంటే ఇట్ ఇస్ ఏ వెరీ గుడ్ వ్యాక్సిన్ అవును ఉన్న వ్యాక్సిన్స్ అన్నిటిలోని ఎన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకి వాటిలో కోవిడ్ వ్యాక్సిన్ అనేది చాలా మంచి ఎఫికసీ గలిగిన వ్యాక్సిన్ సో కచ్చితంగా గవర్నమెంట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వ్యాక్సినేషన్ వేయించుకోండి అని అదే వారంలో లేదా అదే నెలలో వ్యాక్సినేషన్ వేయించుకోవడం మంచిది. ముందు వేయించుకున్న వ్యాక్సినేషన్స్ ఎంత పని చేస్తాయి అనేది రెండు మూడు ఏళ్ళు అయ్యాక గ్యారెంటీ అయితే ఇవ్వలం ఓన్లీ 50% 40% గ్యారెంటీ ఇవ్వగలం అంతే ఓకే థాంక్యూ సో మచ్ డాక్టర్ వీరన్ గారు ఆర్టీవ తో జాయిన్ అయి మరి ముఖ్యంగా కరోనా మళ్ళీ కోరళ్లు చేస్తున్న సందర్భంలో ఆర్టివ తో జాయిన్ అయి చాలా మందికి ఉన్న అనుమానానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ అండి సో మొత్తంగా అయితే మాత్రం కరోనా మళ్ళీ విజృంభిస్తుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. కరోనా టెన్షన్ మొదలైింది. ఇప్పటికే ఏపీ లో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కడప రిమ్స్ లో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తాఉంది. ఇక చాగలమరికి చెందిన మహిళకు కరోనా సోకింది. నంద్యాలకు చెందిన వృద్ధురాలకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖపట్నం పిఠాపురం కాలనీలో 28 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారణ కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. కరోనా పై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది. ప్రార్థన మందిరాలు అలాగే సమావేశాలు నిలిపి వేసింది.
మరి ముఖ్యంగా వీటికి సంబంధించి ఆ నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆదేశించింది.
రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాలు నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. వృద్ధులు గర్భిణులు ఇంట్లోనే ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం సూచిస్తుంది.
ముంబై కేరళ చెన్నైలలో మళ్ళీ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ముంబైలో 100కు పైగా ముంబైలో 100కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 16 మంది ఇప్పటికే ఆసుపత్రి పాలయ్యారు. దాంతో పాటు కేరళలో కూడా 180 కి పైగా కేసులు నమోదు కావడం ఇప్పుడు ఆ సంఖ్య సుమారుగా 200కు చెరువైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆందోళనకర రీతిలో కేసులు పెరగడం ఇటు దక్షిణాదునే కాదు ఉత్తరాదునే కాదు భారతాన్ని మరొకసారి కలవరపాటు గురిచేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవ్వరైనా బయటకి వెళ్ళాలనుకునే సందర్భంలో మాస్క్ పెట్టుకునే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చిన తర్వాత లేక చెయ్యి కాంటాక్ట్ లోకి వెళ్ళింది అనుకున్నప్పుడు ఇప్పుడు సానిటైజర్ మళ్ళీ వాడే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం సామాజిక బాధ్యతగా సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి.
మా జ్ఞాపకాలే ఈనగలుగా నీపైలాగే అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది.
గోకులం సిగ్నేచర్ [సంగీతం] జువల్స్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మళ్ళీ కరోనా టెన్షన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కడపస్ లో ఇద్దరికి కరోనా సోకింది.
చాగలమరికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. దాంతో పాటు నంద్యాలకు చెందిన ఓ వృద్ధరాలు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. ఇక విశాఖపట్నం పిఠాపురం కాలనీలో 28 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు కరోనా పై ఏపీ సర్కార్ కొద్ది గంటల క్రితమే కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది.
రద్దే ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది. ప్రార్థన మందిరాలు సమావేశాలను నిలిపివేయాలంటూ కూడా ఇప్పుడు ఆ కండిషన్స్ లో మరి ముఖ్యంగా సూచనలు చెప్పుకొచ్చింది.
రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాల్లో నిబంధనలను పొడిగించింది.
ఇక్కడ వృద్ధులు గర్భిణీలు ఇంట్లోనే ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం సూచిస్తుంది.
ముంబై కేరళ చెన్నైలలో మళ్ళీ ఆ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరి ముఖ్యంగా ఇటు కేరళలో 180 కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తూ ఉంటాయి.
ముంబైలో దాదాపుగా 90 కి పైగా చెన్నైలో పదుల సంఖ్యలో ప్రస్తుతం కరోనా కేసులు పెరగడం ఆందోళన మరింత రేకెత్తించేలా చేస్తుంది. ముంబైలో ఇప్పుడు సంఖ్య 100కు చేరువయింది. కరోనాతో ఆసుపత్రి పాలైన వాళ్ళు 16 మందిగా తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా మళ్ళీ కోరలు చాచుతోందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ ని కూడా టచ్ చేసింది ఇప్పుడు కరోనా మరి ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత అంతగా ప్రభావం చూపించలేదనే చెప్పుకోవాలి. ఎన్నో వేరియంట్స్ చూసాం ఒమిక్రాన్ కావచ్చు లేకపోతే వాటికి సంబంధించి ఎన్నో వేరియంట్స్ చూసాం. ప్రస్తుతం జెన్వన్ కి సంబంధించి జెన్వన్ వేరియంట్ గా చెప్పుకుంటున్న దాంట్లో ఒక రెండు వేరియంట్లు ప్రస్తుతం విజృంభిస్తున్నాయి ఈ విజృంబన ఏ స్థాయికి ఉండబోతుంది దాంతో పాటు ఎటువంటి తీవ్రత ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కూడా డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ తో మీ ముందు నుంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ మరి కాసేపట్లో ప్రస్తుతం కడపలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే విశాఖపట్నంలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది ఎటువంటి మరి ముఖ్యంగా హాస్పిటల్స్ కి సంబంధించి ఎందుకంటే ఆరోగ్య శాఖ ఏ స్థాయిలో అలెర్ట్ అయింది ఆరోగ్య శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది? అలాగే కేసులు ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలకు దిగడం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కరోనాకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రద్ది ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది ఒకసారి మా ప్రతినిధి కిషోర్ దరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కడప నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు కిషోర్ కిషోర్ ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళద్దరి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు?
యా సచిన్ ఏది కడప జిల్లాలో కరోనా కోరలు చాస్తుందనే చెప్పాలి అంటే ఒక రకంగా ఏపీలో కూడా మొట్టమొదటిసారి కడప జిల్లాలో రెండు కేసులు నమోదు కావడం కూడా అటు రోగులను అదేవిధంగా ప్రజలను భయాందోల గురిచేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే గత మూడు రోజుల క్రితం ఓ మహిళ నంద్యాల జిల్లా చాగలమ చెందినటువంటి ఓ మహిళ ఇక్కడ ఆరోగ్యం అంటే అనారోగ్యం పాలన నేపథ్యం ఆ నేపథ్యంలో కూడా ఒకసారిగా రించులో చరడంతో ఆమె వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా ఇక్కడ కరోనా కేసులు నమోదయనట్లు కూడా అటు వైద్యులు గుర్తించారు. అయితే ప్రస్తుతం కరోనా వార్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పటికే కరోనా వార్డ్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆ ఒక విభాగాన్ని కూడా రిమ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరో ఉర్దురా కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఆమె ఇద్దరికీ కూడా ఇక్కడ రిమ్స్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్డ్లో చికిత్స అంద చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఒక్కొక్కటిగా తిరుగుతుడం అదేవిధంగా గతంలో ఏదైతే కరోనా విజ్రంభించిన నేపథ్యంలో ఎంతో మంది మృతివాత పడ్డారు ఆ తర్వాత సెకండ్ వేవ్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది అయితే సెకండ్ వేవ్లో వచ్చిన తరుణంలో కూడా కరోనాకు సంబంధించినటువంటి కొన్ని ఇంజెక్షన్స్ రావడం అదే విధంగా వాటికి సంబంధించినటువంటి ఇంజెక్షన్లు వేయడం కొంత అనుషులు కలిగించే పరిస్థితి అయితే ప్రస్తుతం కరోనా మరింత తీవ్ర స్థాయిలో విజృంభించే అవకాశాలు లేకపోలేనటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా అటు వైద్యశాఖ కూడా అప్రమతమైంది.
ఇప్పటికే పలా ఆదేశాలు జారీ చేసింది ఏదైతే ఇప్పటికే మాస్కులు ధరించాలి కచ్చితంగా గుంపులు ఉండకూడదని కూడా ఒక రకంగా సూచనలు చేయడం జరిగింది. నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను కూడా సూచించడం జరిగింది. సభలు సమావేశాలు వంటి వాటిని రద్దు చేయాలి. అదేవిధంగా ఎవరు కూడా ర్ాలీలు వంటివి కూడా నిర్వహించకూడదు అంటూ కూడా నిన్న రాత్రి ఉన్న ఫలంగా ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు ఆదేశాలు జారీ చేసింది ఆమేరకు జీవను కూడా జారీ చేసి అటు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసి అయితే కడపలో తాజాగా రెండు కేసులు నమోదు కావడం కడప జిల్లా వ్యాప్తం కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కావచ్చు అదేవిధంగా రోగులు కూడా భయాందం గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా అంటే గుంపులుగా బయటికి రావద్దు అదేవిధంగా ఈ కరోనా కేసులు మరింత ఫీవర్ స్థాయికి చేరుకునే అవకాశాలు లేకపోలేనటువంటి వాదులను కూడా అటు వైద్య శాఖ నుంచి విపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలో అటు రోగులు కూడా ఏదైతే డాక్టర్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గుంపుగా ఉండకూడదు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి మాస్కు ధరించే బయటికి రావాలంటే కూడా అటు వైద్యశాఖ సూచించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది అయితే ఏదేమనప్పటి కూడా తొలుత కడప జిల్లాలో రెండు కేసులు నమోదు కదా అది కూడా ఇతర నంద్యాల జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడం ఈ నేపథ్యంలో చికిత్సన్నారు. కడపలో కూడా మరింత వేగంగా ఈ కేసులు పెరిగే అవకాశాలు లేకపోలేదు ఆ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏదైతే మాస్క్ ధరించాలి అదేవిధంగా గతంలో ఏదైతే మనం ప్రికాషన్స్ తీసుకున్నామో కరోనా టైం లో అదే విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి తమ జాగ్రత్తలు తీసుకొని కిషోర్ రెడ్డి గతంలో మనం చూసాం అంటే ట్రేసిబిలిటీ కి సంబంధించి ఎవరైనా క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటే గనుక వాళ్ళు ట్రేస్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం క్వారంటైన్ కి సంబంధించి ప్రస్తుతం అటువంటి ప్రాసెస్ జరుగుతోందా లేకపోతే ఆ ఇంకేమైనా కొత్త విధానాలు పాటించడం జరుగుతుందా ఈసారి యార్ ఎందుకంటే కొత్త విధానాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రధానంగా గతంలో ఏదైతే మనం ముందస్తుగానే ఆ వైద్యులకు సంబంధించినటువంటివి కావచ్చు ఇతరతర ప్రాంతాలకు వైద్య శివరాలు ఏర్పాటు చేసి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందండి.
అవునండి ప్రస్తుత వేరియంట్ అయితే ఎక్కువగా ముసలి వాళ్ళ మీద అండ్ ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ సివరిటీ చూపిస్తుందని అనుకుంటున్నాం.
మ్ ఓకే అంటే చిన్న పిల్లలకి ఏమైనా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందా అండి ఎందుకంటే కొన్ని వేరియంట్స్ లాస్ట్ టైం మనం చూసినప్పుడు పిల్లల మీద కూడా ఇంపాక్ట్ చూపించిందంటూ డిస్కషన్ జరిగింది అవునండి అవునండి యూజువల్లీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే చాలా చిన్న చిన్న పిల్లలు లేదా ఎల్డర్లీ పర్సన్స్ వీళ్ళ మీద ఎక్కువ ఉంటది అంటారు.
ఇప్పటిదాకా ఈ కొత్త వేరియంట్ లో రిజిస్టర్ అయిన కేసులు కానీ ఏవైనా సరే ఎక్కువ ఓల్డర్ పర్సన్స్ లో ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పర్సన్స్ లో ఇంకేమైనా డిసీజ్ వచ్చి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వాళ్ళకి కూడా ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తాయి కానీ చిన్న పిల్లలకి ఎక్కువ కేసులు ఇప్పటి దాకా అయితే రిజిస్టర్ అవ్వలే కానీ వచ్చే రెండు నెలల్లో చూడాలి ఇది ఎలా ప్రవర్తిస్తదో ఇంకా ఫర్దర్ గా ఏమనా మ్యూటేషన్స్ అవుతే అది ఇంకా సివరిటీకి దారి తీసే అవకాశం ఉంది. ఓకే ఇంట్రెస్టింగ్ మీరు అన్నట్టుగా ఆ సివియరిటీ కి వెళ్ళకుండా ఉండాలంటే గనుక మనం మాస్క్ సానిటైజేషన్ అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్స్ అనేది మండేటరీ బట్ ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ రైస్ అవుతుంది ఏంటంటే ఎప్పుడో మీరు అన్నట్టుగా ఎండమిక్ అయిపోయింది పాండమిక్ కాస్త మళ్ళీ ఎందుకు మళ్ళీ స్టార్ట్ అయింది అనేది కారణం ఏమండొచ్చు ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని ఇంపాక్ట్ అన్నట్టుగా వచ్చే టైం లో కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా గతంలో ఉన్న మీకు ఫ్లూ కానీ అంటే H511 బర్డ్ ఫ్లూ అంటారు అవును h1 H1 N1 అంటారు H3 అంటారు అవన్నీ ఫ్లూ కానీ ఈ కోవిడ్ కానీ ఎప్పుడు ఎండమిక్ గా ఉన్నా అప్పుడప్పుడు వాటిలో మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి జెనటిక్ మ్యూటేషన్స్ ఓకే ఆ జెనటిక్ మ్యూటేషన్స్ ని క్లోజ్ గా మేము ఇన్ఫెక్షస్ కన్సల్టెంట్ నేను ఆ జెనటిక్ మ్యూటేషన్స్ ని క్లోజ్ గా ఫాలో అవుతాం మేము మేము కానీ మైక్రోబయాలజిస్ట్లు కానీ వైరాలజిస్ట్లు కానీ ఎప్పుడైతే జెనటిక్ మ్యూటేషన్ వస్తదో ఏదైనా సీజన్ లో అప్పుడు సడన్ గా మీకు కేసులు నెంబర్ పెరగడం కానీ లేదా సివియరిటీ కూడా పెరగడం కానీ కనిపిస్తుంది. సో ఇట్ ఇస్ ఆల్ డిపెండెంట్ ఆన్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఓకే రైట్ ఈ మ్యూటేషన్ లో డిఫరెన్సియేషన్ ఏం కనుగొనడం జరిగింది ఎందుకంటే గతంలో చూసినప్పుడు అంత ఇంపాక్ట్ ఎక్కడా చూపించలేదు మీరు అన్నట్టుగా బహుశా రెండు ఏళ్ళు అయిపోయింది అనుకోవాలి సెకండ్ వేవ్ తర్వాత అంత ఇంపాక్ట్ చూపించిన వేరియంట్ ఎక్కడ మనకు అనిపించలేదు. సో ఇప్పుడు ఎందుకు ఈ వేరియంట్ ఇంత వైరలెంట్ గా ఉందంటే ఏమంటారు?
లేదండి వైరలెన్స్ కి వచ్చేటప్పటికి ఇంకా టోటల్లీ వైలెంట్ అని మనం చెప్పలేం మీరు అంటున్నట్టు ఓకే ఇంకా సివరిటీ పెరిగి కేసులు ఎక్కువ ఉంటేనే వైరలెంట్ అంటాం మనం సో ఇంకా జెనెటిక్ మ్యూటేషన్ మీద స్టడీ అయితే జరుగుతుంది ఇట్ ఇస్ టూ ఎర్లీ మనక గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఆరు నెలల్లో సివరిటీ మనకు అర్థం కాలేదు ఏమవుతుందో అవును సెకండ్ వేవ్ లోని సివరిటీ మనకు అర్థం కాలేదు. మెల్లగా సివరిటీ పెరుగుతూ వచ్చింది. సో నెక్స్ట్ మూడు నెలల్లో జెనటిక్ మ్యూటేషన్ అనేది స్టడీ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది ఓకే కొత్త మ్యూటేషన్స్ ఏమనా ఉంటే ఆ మ్యూటేషన్ స్టడీ చేస్తే అప్పుడు మనం ఫర్దర్ గా కమెంట్ చేయడానికి ఉంటుంది. ఓకే రైట్ ఇప్పుడు కేరళలో మనం చూసుకుంటే దాదాపుగా 180 కి పైగా కేసెస్ నమోదయ్యాయి మహారాష్ట్రకు సంబంధించి అరౌండ్ 100 కేసెస్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ సేమ్ వేరియంట్ అండి జేఎన్వ కి సంబంధించిన ఒక వేరియంట్ లేకపోతే ఇంకా వేరియంట్స్ ఏమైనా మ్యూటేట్ అవ్వడం జరుగుతుందా?
కేరళాలో నమోదైన కేసుల గురించి మాట్లాడుకుంటే మనం వేరియంట్స్ అన్నీ ఇంకా జెనెటిక్ టెస్టింగ్ అనేది జరగలేదండి. ఓకే అన్ని అన్ని కేసులకి జెనటిక్ టెస్టింగ్ జరిగితేనే ఖచ్చితంగా అన్ని ఈ వేరియంట్ అని మనం చెప్పగలం. ఉన్న కేసులకి ఏదైతే కొన్నిటికి జెనటిక్ టెస్టింగ్ జరిగిందో ఆ మీరు వేరియంట్ చెప్తున్నారు అంతే అన్నిటికి టెస్ట్ జరగలేదు. సో మెల్లగా ఈ టెస్ట్లన్నీ జరిగి అప్పుడు మెల్లగా ప్రెస్ రిలీజ్ కానీ గవర్నమెంట్ కానీ చెప్పడం కానీ జరుగుతుంది. దానికి ఇంకా ఒకటి రెండు నెలల్లో మిగతా చోట్ల కూడా కేసులన్నీ సేకరించి అప్పుడు చేస్తారు. ఉమ్ సో ప్రస్తుతం మన విశాఖ మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయా ఓన్లీ సింగిల్ వేరియంట్ అది కూడా మనకు తెలుస్తుంది. ఓకే అంటే విశాఖపట్నం కావచ్చు కడపలో కావచ్చు ఇప్పటికే ప్రస్తుతం మూడు కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసాయి కాబట్టి ఇక్కడ ఏ ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుందండి అట్ ద సేమ్ టైం ఆ వేరియన్స్ కి సంబంధించి ఏంటంటే మ్యూటేషన్ జరగకుండా ఉండాలంటే మనం ఏమైనా రిస్ట్రిక్ట్ చేసుకోగలమా మన వల్ల ఏమైనా సాధ్యపడుతుందా ఆంధ్రాలో ఉన్న రిజిస్టర్ అయిన కేసులు అయితే మీకు ప్రస్తుతానికి ఎక్కువ సివియర్ గా లేవు. ఓకే అందరికీ కాఫ్ కానీ దగ్గు కానీ జలుబు కానీ గొంతునెప్పితో రెండు మూడు రోజులు జ్వరం వచ్చి పోతుంది. ఉ ప్రస్తుతానికి ఏవి సివియర్ గా లేవు.
సివియరిటీ పెరగడం అనేది మనం ఇంకా ఇంకా టైం ఉంది మనం ఇంకా రెండు మూడు నెలల్లో చూసుకోవాలి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం కానీ వాటిలో ఎంత మోతాదు ఎంత పర్సెంటేజ్ సివియరిటీ ఉన్నాయో చూసుకోవాలి అప్పుడు మనం ఇంకా కామెంట్ చేయగలం. ప్రస్తుతానికి ఇట్ ఇస్ టూ ఎర్లీ టు కమెంట్ ఓకే సో మీరు మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎలా మనని మనం కాపాడుకోగలం మ్యూటేషన్స్ నుంచి మ్యూటేషన్స్ నుంచి మనం ఎలాగ కాపాడుకోలేము ఓన్లీ మనం ఇన్ఫెక్షన్స్ మనకి రాకుండా సంక్రమించకుండా ఫంక్షన్స్ కానీ గ్యాదరింగ్స్ కానీ ఆ టైంలో మనం ప్రివెంటివ్ చర్యలు పాటించగలం అంతే మ్ రైట్ ప్రస్తుతం చూసుకుంటే మరుముఖంగా వర్షాకాలం కూడా ప్రారంభం కాబోతుంది.
ఇదేమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా కోవిడ్ కి అబ్సల్యూట్లీ అండి ఏదైనా రెస్పిరేటరీ వైరసెస్ అది కోవిడ్ కానివ్వండి ఫ్లూ కానివ్వండి రైనో వైరస్ కానివ్వండి ఎడినో వైరస్ కానివ్వండి ఇవన్నీ వైరసెస్ ఏంటంటే జస్ట్ ఎండలు వర్షాలు మధ్యలో వర్షాలు స్టార్ట్ అవ్వగానే లేదా ఇప్పుడే వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ రెండు సీజన్ ట్రాన్సిషన్ మధ్యలో ఎక్కువ వ్యాప్తి చెందుతాయి ఇవి సో ఇప్పుడే వర్షాలు అడప దడప అక్కడక్కడ పడుతున్నాయి ఎండలు మొన్నోటి వరకు ఉన్నాయి సో ఇదే టైం వైరస్ అన్నీ ఫాస్ట్ గా ప్రచులితం అవుతాయి చాలా మందికి ఒకేసారి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రసక్తి అయితే ఇప్పుడు ఉంది. అందుకే ఇప్పుడు ఎస్పెషల్లీ గ్యాదరింగ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. రైట్ గతంలో కూడా మనం చూసాం సాధారణంగా కరోనాకు సంబంధించిన కోవిడ్ టైం కి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ వేవ్ లో ఎండాకాలం వస్తే కాస్త తగ్గిపోతుంది ఆ తర్వాత ఇది మెల్లిగా ఇంకా ఎండ్మిక్ అయిపోవచ్చు అని డిస్కషన్ నుంచి సెకండ్ వేవ్ చూసాం. సో ఇప్పుడు కూడా దాదాపుగా ఎండ్ ఆఫ్ ద సమ్మర్ కి ప్రారంభమైన పరిస్థితి ఉంది. సో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉండేది ఎందుకంటే ఫస్ట్ వేవ్ తర్వాత పర్వాలేదు భారత్ తట్టుకుంది అనుకున్న సందర్భంలో సెకండ్ వేవ్ లో కోలుకోలేని దెబ్బ కొట్టింది. సో ఇప్పుడు ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే గనుక ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది మీరు అన్నట్టు డెఫినెట్ గా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది అనుకుంటే ఈ టైం లో వైరసెస్ మొత్తం ప్రచురితం అవుతాయి.
కోవిడ్ే కాదు మిగతా ఫ్లూలు అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు ఇలాంటి సింటమ్స్ అన్ని వైరసెస్ కి ఉంటాయి. కోవిడ్ ఆఫ్ లో టెస్ట్లు చేస్తే గానీ మనకు తెలియదు. అవును సో ఎప్పుడైనా మీకు రెండు మూడు రోజులు మించి వెళ్ళిపోతుంది జ్వరం అలా ఉంటే మట ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయించుకోవడమే మంచిది.
మ్ సో అంటే సాధారణంగా ఆ ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు చూస్తూ ఉంటారు ఇప్పుడు అందరికీ కామన్ గా వాళ్ళకి ఇప్పుడు అందుబాటులో ఉంది. మరి ముఖ్యంగా రూరల్ ఏరియాస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంటే దాదాపుగా ఒకసారి హాస్పిటల్ కి వెళ్ళలేగి సిచువేషన్ రావచ్చు లేకపోతే వాళ్ళకి అది దగ్గో జలబో సాధారణ ఫ్లూనో కరోనా తెలియకపోవచ్చు. సో ఏది తెలియ నేపథ్యంలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే ఎటువంటి సింటమ్స్ తో ఉన్నప్పుడు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అది కాస్త క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఓకే కోవిడ్ లక్షణాలు అంటే మీరు మాట్లాడుతుంది జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం అవును వీటిల్లో ఏ రెండు లక్షణాలు ఉన్నా సరే ఇవి మూడు రోజులకి దాటిపోతున్నాయి అంటే దగ్గరలో ఉన్న హెల్త్ ఫెసిలిటీని లేకపోతే ప్రైమరీ హెల్త్ కేర్ ఫెసిలిటీ ప్రతి విలేజ్ లో కూడా ఉంటుంది హమ్ అక్కడికి వెళ్లి చెప్తే నమోదు చేసుకుంటే మనకి ఏంటనేది తెలిసే అవకాశం ఉంటుంది. హమ్ అండ్ ఎవరికైతే ఈ సింటమ్స్ వచ్చాయో కచ్చితంగా వాళ్ళని వాళ్ళు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రెస్ట్రిక్ట్ చేసుకోవడం మంచిది. ఎలా అయితే మీకు గుర్తుంటే ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ బోత్ లోనే కోవిడ్ ఎవరికైనా వస్తే మనం ఒక రూమ్ కి వాళ్ళని పరిమితం అవ్వమని చెప్పేవాళ్ళం.
అవును అది ఇప్పుడు కూడా మొదలు పెట్టడం మనం మన మనని మనం సేవ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ అది.
ఆ డాక్టర్ వీరన్ గారు సాధారణంగా మనం ఫస్ట్ మీరు అన్నట్టుగా ఫస్ట్ వేవ్ కి సంబంధించి ఎప్పుడైతే మనం దాన్ని ఎదుర్కున్నామో ఒక బహుశా ఒక చిన్న నిర్లక్ష్యమో లేకపోతే కాస్త అజాగ్రత్తతో మనం చదివి చూసాం అది ఇంపాక్ట్ సెకండ్ వేవ్ లో చూపించింది. సో ప్రస్తుతం అటువంటి సినారియో ఉంది అనుకోవాల ఎందుకంటున్నారుంటే ఈ క్వశ్చన్ ఒక రెండు మూడు నెలల్లో తెలిస్తే మనకి ఈ కండిషన్ గురించి అర్థం అవుతుంది అని చెప్పి మీరు చెప్తున్నారు బట్ ఆ టైం కి ఇది విజృంభిస్తే ఈ పరిస్థితి మన చేయదాటే అవకాశం ఉంటుంది కదా సో దానికోసం ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇండివిడ్యువల్ లెవెల్ లో మనం మన ఫ్యామిలీస్ గ్యాదరింగ్స్ ఒకవేళ కచ్చితంగా వెళ్ళాలంటేనే వెళ్ళడం మంచిది.
రెండోది కచ్చితంగా వెళ్ళాలి అంటే కచ్చితంగా మాస్కులు ధరించండి. కచ్చితంగా ఎవరో ఒకళ్ళకి జలుబు దగ్గులు ఉంటాయి అది కోవిడ్ కాదో మనకు తెలియదు. అది ఫ్లూ ఆ కోవిడో మనకుి తెలియదు. తీరా అది కోవిడ్ అయితే కోవిడ్ అనేది చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుంది ఫ్లూ తో పోలిస్తే ఉమ్ ఇన్ఫ్లయన్జా ఆర్ ఫ్లూ తో పోలిస్తే కోవిడ్ చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుంది అండ్ సివిరిటీ కూడా ఎక్కువ సో మనం మన జాగ్రత్తలు అయితే తీసుకోగలం ప్రస్తుతానికి అండ్ ఎప్పుడైతే సింటమ్స్ వస్తాయో వాళ్ళు కచ్చితంగా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరంగా ఉండి పల్స్ ఆక్సిమీటర్ తో మనం ఆక్సిజన్ లెవెల్స్ మెజర్ చేసుకుంటూ లాస్ట్ టైం లాగా అండ్ ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ డిప్ అవుతున్న లేదా జ్వరం నాలుగు రోజుల కన్నా మించిపోతున్న కచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్ ఓకే అప్పుడే మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయాక దెన్ వ విల్ బి ఓవర్వెల్మడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ తో ఓవర్వెల్మ్ అయిపోతాం మనం సో ఇండివిడ్యువల్ గా మనం చర్యలు తీసుకోవడం ఈ ప్లేస్ లో ఈ టైం లో చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే అండ్ ఇమ్యూనిటీ గురించి మీరు ఇందాక మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తున్నాను ఇమ్యూనిటీ కి సంబంధించి ఎందుకంటే ఎప్పుడైతే కరోనా ప్రారంభమయిందో కోవిడ్ మనకి స్టార్ట్ అయిందో ఇమ్యూనిటీ మీద చాలా అవేర్నెస్ వచ్చింది ఎప్పటికప్పుడు దాన్ని ఇమ్యూనిటీ ని బూస్ట్ అప్ చేసుకునే ప్రయత్నం జరిగింది. సో ప్రస్తుతం ఆ ఇమ్యూనిటీ సరిపోతుందా భారత్లో ఉన్న ఆ ఇమ్యూనిటీ సిస్టం ఒక కామన్ మ్యాన్ లో ఉన్న ఇమ్యూనిటీ సరిపోతుందా వీటిని డీల్ చేయడానికి సో ఇమ్యూనిటీ విషయానికి వస్తే మన ఇమ్యూనిటీ దేని మీద డిపెండ్ అవుతుంది రోగ నిరోధక శక్తి అనేది మనం తినే తిండి మీద డిపెండ్ అవుతుంది. సో తినే తిండిలో మెయిన్ మీరు చూసుకుంటే మెయిన్ మీకు రైస్ ఇవి కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ అంటారు పోషకాహారాలు చిన్న చిన్న పోషకాహారాలు విటమిన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఐదర్ మీరు రోజు సరిగ్గా విటమిన్ లేడని ఆహారం అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ కూరగాయలు సరిగ్గా తింటున్నారో లేదో చూసుకోవడం ఇప్పుడే మంచిది. ఎందుకంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇమ్యూనిటీ బిల్డ్ అప్ అవ్వడం వన్ టు టూ మంత్స్ పడతది.
అప్పటికి కోవిడ్ కేసులు ఎన్ని ఉంటాయో అవన్నీ మనకు తెలియదు. సో మన ఇమ్యూనిటీ అప్పటికి రెడీ చేసుకోవడం మంచిది. ఇంకోటి విటమిన్ సి కలిగిన ఆహారాలు అంటే నిమ్మరసం కానీ ఆరెంజెస్ కానీ ఇవన్నీ రోజు మన డైట్లో రోజు అప్పుడప్పుడు కాదండి రోజు మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు మ్యాంగోస్ వస్తాయి ఈ సీజన్ లో మ్యాంగోస్ లో కూడా వైటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. అది కూడా ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది మన డైట్ లోని సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మన ఇమ్యూనిటీ బాగుంటుంది.
కోవిడ్ అందరికీ రాదు అని మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ వచ్చినప్పుడు కచ్చితంగా మన రోగ నిరోధిక శక్తి కరెక్ట్ గా ఉంటే అట్లీస్ట్ సివియరిటీ కి పోకుండా ఉంటుంది.
ఓకే సింపుల్ దగ్గు జలుబుతో వదిలిపోతుంది.
ఓకే రైట్ బట్ కంక్లూజన్ కి వచ్చే ముందు వీర గారు గతంలో మనం వ్యాక్సినేషన్ తీసుకున్నాం ఫస్ట్ డోస్ అయింది సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది సో వాళ్ళకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా లేకపోతే ప్రస్తుతం అది ఇంకా మన మీద ఆ ప్రభావం ఉంటుందా లేకపోతే అది ప్రస్తుతం పరిచయ చేసే అవకాశం ఉండకపోవచ్చా అవునండి మాతో పాటు మీరందరూ కూడా మొదట హెల్త్ కేర్ ప్రొఫెషనల్ డాక్టర్స్ కి నర్సులకి ఇచ్చిన వ్యాక్సినేషన్ మెల్లగా పాపులేషన్ అన్నిటికీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది వ్యాక్సినేషన్ కానీ మనం మీరు అందరూ గుర్తుంచుకుంటే రెండు డోసెస్ వేయించుకున్నాం. అవును ఓకే దాని తర్వాత బూస్టర్ డోస్ వేయించుకోమని ఇనిషియల్లీ గవర్నమెంట్ చెప్పింది కానీ చాలా మంది అది పాటించలేదు. మ్ మేము వేయించుకున్నాం మాకు తెలిసి ఎవరు కానీ చాలా మంది అది పాటించలేదు మా పేషెంట్స్ చెప్పిన ఇప్పుడు కోవిడ్ వెళ్ళిపోయిందండి కోవిడ్ మళ్ళీ రాదండి అని చెప్పి వదిలేశారు. ఎవరు పాటించలేదు. సో బూస్టర్ డోస్ ఎవరికీ సరిగ్గా పడలేదు. సో బూస్ట్ డోస్ వేయించుకోలేదు కాబట్టి ఆ రెండు డోసెస్ వల్ల ఇమ్యూనిటీ ఎంత వచ్చింది ఇప్పుడు మనం మెజర్ చేసుకోవాలి అందరం ఓకే ఒకవేళ మెజర్ చేసుకోపోయినా ఇవెంచువల్లీ ఇలాగే సిచువేషన్ ప్రివేల్ అవుతే మళ్ళీ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ వేయించుకోమని చెప్తుంది ఖచ్చితంగా చెప్తుంది. సో ఈసారి గవర్నమెంట్ చెప్పుకు చెప్తున్నప్పుడు కచ్చితంగా మళ్ళీ వ్యాక్సినేషన్ వేయించుకోండి. దాని వల్ల కోవిడ్ రాదు అని మనం చెప్పలేము కానీ కోవిడ్ వచ్చినా సరే సివియరిటీ నుంచి అయితే 90% ప్రివెంట్ చేస్తాయి.
సో 90% ప్రివెన్షన్ అంటే ఇట్ ఇస్ ఏ వెరీ గుడ్ వ్యాక్సిన్ అవును ఉన్న వ్యాక్సిన్స్ అన్నిటిలోని ఎన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకి వాటిలో కోవిడ్ వ్యాక్సిన్ అనేది చాలా మంచి ఎఫికసీ గలిగిన వ్యాక్సిన్ సో కచ్చితంగా గవర్నమెంట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వ్యాక్సినేషన్ వేయించుకోండి అని అదే వారంలో లేదా అదే నెలలో వ్యాక్సినేషన్ వేయించుకోవడం మంచిది. ముందు వేయించుకున్న వ్యాక్సినేషన్స్ ఎంత పని చేస్తాయి అనేది రెండు మూడు ఏళ్ళు అయ్యాక గ్యారెంటీ అయితే ఇవ్వలం ఓన్లీ 50% 40% గ్యారెంటీ ఇవ్వగలం అంతే ఓకే థాంక్యూ సో మచ్ డాక్టర్ వీరన్ గారు ఆర్టీవ తో జాయిన్ అయి మరి ముఖ్యంగా కరోనా మళ్ళీ కోరళ్లు చేస్తున్న సందర్భంలో ఆర్టివ తో జాయిన్ అయి చాలా మందికి ఉన్న అనుమానానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ అండి సో మొత్తంగా అయితే మాత్రం కరోనా మళ్ళీ విజృంభిస్తుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. కరోనా టెన్షన్ మొదలైింది. ఇప్పటికే ఏపీ లో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కడప రిమ్స్ లో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తాఉంది. ఇక చాగలమరికి చెందిన మహిళకు కరోనా సోకింది నంద్యాలకు చెందిన వృద్ధురాలు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖపట్నం పిఠాపురం కాలనీలో 28 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారణ కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. కరోనా పై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రద్ది ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది. ప్రార్థన మందిరాలు అలాగే సమావేశాలు నిలిపి వేసింది.
మరి ముఖ్యంగా వీటికి సంబంధించి ఆ నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆదేశించింది.
రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాలు నిబంధనలు మరింత కఠినతలం చేస్తోంది. వృద్ధులు గర్భిణులు ఇంట్లోనే ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం సూచిస్తుంది.
ముంబై కేరళ చెన్నైలలో మళ్ళీ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో 100కు పైగా ముంబైలో 100కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 16 మంది ఇప్పటికే ఆసుపత్రి పాలయ్యారు. దాంతో పాటు కేరళలో కూడా 180 కి పైగా కేసులు నమోదు కావడం ఇప్పుడు ఆ సంఖ్య సుమారుగా 200కు చెరువైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆందోళనకర రీతిలో కేసులు పెరగడం ఇటు దక్షిణాదునే కాదు ఉత్తరాదునే కాదు భారతాన్ని మరొకసారి కలవరపాటానికి గురిచేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవ్వరైనా బయటకి వెళ్ళాలనుకునే సందర్భంలో మాస్క్ పెట్టుకునే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చిన తర్వాత లేతే చెయ్యి కాంట్రాక్ట్ లోకి వెళ్ళింది అనుకున్నప్పుడు ఇప్పుడు శానిటైజర్ మళ్ళీ వాడే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం సామాజిక బాధ్యతగా సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి. మా జ్ఞాపకాలే ఈగలుగా నీపైలాగే అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జోల్స్ [సంగీతం] బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మళ్ళీ కరోనా టెన్షన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కడపస్ లో ఇద్దరికీ కరోనా సోకింది. చాగలమరికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయనట్టు తెలుస్తుంది. దాంతో పాటు నంద్యాలకు చెందిన ఓ వృద్ధురాలు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. ఇక విశాఖపట్నం పిఠాపురం కాలనీలో 28 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు కరోనా పై ఏపీ సర్కార్ కొద్ది గంటల క్రితమే కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. రద్దే ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది.
ప్రార్థన మందిరాలు సమావేశాలను నిలిపి వేయాలంటూ కూడా ఇప్పుడు ఆ కండిషన్స్ లో మరి ముఖ్యంగా సూచనలో చెప్పుకొచ్చింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, విమానాశ్రయాల్లో నిబంధనలను పొడిగించింది.
ఇక్కడ వృద్ధులు, గర్భిణీలు ఇంట్లోనే ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం సూచిస్తుంది.
ముంబై కేరళ చెన్నైలలో మళ్ళీ ఆ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరి ముఖ్యంగా ఇటు కేరళలో 180 కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తూ ఉంటే ముంబైలో దాదాపుగా 90 కి పైగా చెన్నైలో పదుల సంఖ్యలో ప్రస్తుతం కరోనా కేసులు పెరగడం ఆందోళన మరింత రేకెత్తించేలా చేస్తుంది. ముంబైలో ఇప్పుడా సంఖ్య 100కు చేరువయింది. కరోనాతో ఆసుపత్రి పాలైన వాళ్ళ 16 మందిగా తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా మళ్ళీ కోరలు చాచుతోందా అంటే అవుననే మాటే వినిపిస్తుంది ఇటు ఆంధ్రప్రదేశ్ ని కూడా టచ్ చేసింది ఇప్పుడు కరోనా మరి ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత అంతగా ప్రభావం చూపించలేదనే చెప్పుకోవాలి ఎన్నో వేరియంట్స్ చూసాం ఒమిక్రాన్ కావచ్చు లేకపోతే వాటికి సంబంధించి ఎన్నో వేరియంట్స్ చూసాం ప్రస్తుతం జెన్ వన్ కి సంబంధించి జెన్ వన్ వేరియంట్ గా చెప్పుకుంటున్న దాంట్లో ఒక రెండు వేరియంట్లు ప్రస్తుతం విజృంభిస్తున్నాయి ఈ విజృంభన ఏ స్థాయికి ఉండబోతుంది దాంతో పాటు ఎటువంటి తీవ్రత ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కూడా డాక్టర్ డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ తో మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ మరి కాసేపట్లో ప్రస్తుతం కడపలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే విశాఖపట్నంలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది ఎటువంటి మరి ముఖ్యంగా హాస్పిటల్స్ కి సంబంధించి ఎందుకంటే ఆరోగ్య శాఖ ఏ స్థాయిలో అలర్ట్ అయింది ఆరోగ్య శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది అలాగే కేసులు ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ఎటువంటి ఎటువంటి చర్యలకు దిగడం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కరోనాకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రద్ది ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది ఒకసారి మా ప్రతినిధి కిషోర్ దరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కడప నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు కిషోర్ కిషోర్ ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళద్దరి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు?
యా సచిన్ ఏది కడప జిల్లాలో కరోనా కోరలు చాస్తుందనే చెప్పాలి అంటే ఒక రకంగా ఏపీలో కూడా మొట్టమొదటిసారి కడప జిల్లాలో రెండు కేసులు నమోదు కావడం కూడా అటు రోగులను అదేవిధంగా ప్రజలను భయాందోల గురిచేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే గత మూడు రోజుల క్రితం ఓ మహిళ నంద్యాల జిల్లా చాగలమై చెందినటువంటి ఓ మహిళ ఇక్కడ ఆరోగ్యం అంటే అనారోగ్యం పాలన నేపథ్యం ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా రించులో చరడంతో ఆమె వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా ఇక్కడ కరోనా కేసులు నమోదయనట్లు కూడా అటు వైద్యులు గుర్తించారు. అయితే ప్రస్తుతం కరోనా వార్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కరోనా వార్డులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆ ఒక విభాగాన్ని కూడా రిమ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరో ఉర్దురా కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఆమె ఇద్దరికీ కూడా ఇక్కడ రిమ్స్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్డ్లో చికిత్స అంద చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతుడం అదేవిధంగా గతంలో ఏదైతే కరోనా విజృంభించిన నేపథ్యంలో ఎంతో మంది మృతివాత పడ్డారు ఆ తర్వాత సెకండ్ వేవ్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది అయితే సెకండ్ వేవ్ లో వచ్చిన తరుణంలో కూడా కరోనాకు సంబంధించినటువంటి కొన్ని ఇంజెక్షన్స్ రావడం అదే విధంగా వాటికి సంబంధించినటువంటి ఇంజెక్షన్లు వేయడం కొంత అసులుబాట కలిగించే పరిస్థితి అయితే ప్రస్తుతం కరోనా మరింత తీవ్ర స్థాయిలో విజ్రంభించే అవకాశాలు లేకపోలేనటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా అటు వైద్యశాఖ కూడా అప్రమత్తమైంది.
ఇప్పటికే పలా ఆదేశాలు జారీ చేసింది ఏదైతే ఇప్పటికే మాస్కులు ధరించాలి కచ్చితంగా గుంపులు ఉండకూడదని కూడా ఒక రకంగా సూచన చేయడం జరిగింది. నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను కూడా సూచించడం జరిగింది. సభలు సమావేశాలు వంటి వాటిని రద్దు చేయాలి. అదేవిధంగా ఎవరు కూడా ర్ాలీలు వంటివి కూడా నిర్వహించకూడదు అంటూ కూడా నిన్న రాత్రి ఉన్న ఫలంగా ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు ఆదేశాలు జారీ చేసింది ఆమేరకు జీవనులు కూడా జారీ చేసి అటు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసి అయితే కడపలో తాజాగా రెండు కేసులు నమోదు కావడం కడప జిల్లా వ్యాప్తం కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కావచ్చు అదేవిధంగా రోగులు కూడా భయాందల గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా అంటే గుంపులుగా బయటికి రావద్దు అదేవిధంగా ఈ కరోనా కేసులు మరింత ఫీవర్ స్థాయికి చేరుకునే అవకాశాలు లేకపోనటువంటి వాదనలు కూడా అటు వైద్య శాఖ నుంచి చూపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలో అటు రోగులు కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గుంపుగా ఉండకూడదు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి మాస్కు ధరించే బయటికి రావాలంటే కూడా అటు వైద్యశాఖ సూచిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏది అన్నప్పుడు కూడా తొలుత కడప జిల్లాలో రెండు కేసులు నమోదు కదా అది కూడా ఇతర నంద్యాల జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడం ఈ నేపద్యంలో చికిత్స అందిస్తున్నారు కడపలో కూడా మరింత వేగంగా ఈ కేసులు పెరిగే అవకాశాలు లేకపోలేదు ఆ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏదైతే మాస్క్ ధరించాలి అదేవిధంగా గతంలో ఏదైతే మనం ప్రికాషన్స్ తీసుకున్నామో కరోనా టైం లో అదే విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి కిషోర్ రెడ్డి గతంలో మనం చూసాం అంటే ట్రేసబిలిటీ కి సంబంధించి ఎవరైనా క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటే గనుక వాళ్ళు ట్రేస్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం క్వారెంటైన్ కి సంబంధించి ప్రస్తుతం అటువంటి ప్రాసెస్ే జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా కొత్త విధానాలు పాటించడం జరుగుతుందా ఈసారి యార్ ఎందుకంటే కొత్త విధానాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రధానంగా గతంలో ఏదైతే మనం ముందస్తుగానే వైద్యులకు సంబంధించినటువంటివి కావచ్చు ఇతరతర ప్రాంతాలకు వైద్య శివరాలను ఏర్పాటు చేసి వాటిని నిర్మూలించే దిశగా అడుగులు పెట్టేవారు కానీ ఇప్పుడు కొత్త విధానాన్ని కొత్త విధానాన్ని అమలు చేయాలనటువంటి భావనలో ఉంది ఇప్పుడే వైద్యశాఖ ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్న ఎందుకంటే కరోనా పాజిటివ్ కేసులు గుర్తించడంతో పాటు అప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే కొంత ఆ జలుబు దగ్గు ప్రశం ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా ఒకవేళ ఆ జలుబు దక్కకపోతే మాత్రం కచ్చితంగా ఆ వైద్యులను దగ్గరికి వెళ్ళాలి వైద్య పరీక్షలు చేయించుకోవాలి వైద్య పరీక్షలతో పాటు అటు కరోనా టెస్ట్లు కూడా చేయించుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి మరోవైపు కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చి ఏదైతే ఇంటి వద్దకే వెళ్లి ఎవరైతే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నారు కాబట్టి ఆరోగ్య మిత్రాలు కూడా అక్కడ ఆ ప్రాంతాల్లో ఎవరికైనా తెలుగు దగ్గు వంటివి ఉన్నాయా అవి తగ్గకుండా ఉన్నాయా వాటి కోసం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారికి వెళ్లి ఆరాధిస్తున్న పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రెండు కేసులు నమోదు కావడం ఆ రకంగా అటు తీవ్రంగా ప్రజలను కావచ్చు అదే విధంగా రోగులను కూడా భయాందలను గుర్తు చేస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఒకసారిగా అటు ప్రజలు కూడా కొంత భయానమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఆ నేపథ్యంలో కరోనా కేసులు తీవ్రంగా కరోనా కోరల్ జాతీయ పరిస్థితు నేపథ్యంలో కూడా అధికారులు కూడా ఇప్పటికే అప్త కావడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ల కూడా ఇప్పటికి ఆదేశాలు జారీ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా అంటే రత్నబండా వంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రక్తబండ వద్ద ఎవరైనా కూర్చుంటారు కాబట్టి కచ్చితంగా అది వైరల్ గా మారే అవకాశాలు లేకపోలేదు ఆ నేపథ్యంలో సిచువేషన్ కడపలో రెండు కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ వైద్యశాఖ ఏం చెబుతుంది మరి ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేసు నమోదు అవ్వడం చూసాం ఇప్పుడు కడపకు సంబంధించి రెండు కేసులు రిజిస్టర్ అయ్యాయి కాబట్టి కడపలో ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లకు ఉపక్రమ ంచడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ అక్కడ సచిన్ ఇప్పటికే ఎమ్స్ లో ఉన్నటువంటి ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇద్దరు ఎవరైతే కరోనా పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళద్దరికీ కూడా చికిత్స తీసుకునే పరిస్థితి అంటే ఒక రకంగా ఒక పూర్తి స్థాయిలో ఒక ఫ్లోర్ అంతా కూడా కరోనా కేసుల కోసమే కేటాయించాలనేటువంటి నేపథ్యంలో కూడా ఎందుకంటే ఇది విపరీతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే సాధారణంగా ఎండకు ఎండ తీవ్రతకు వైరస్ చనిపోతుంది అంటున్నారు కానీ కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనబడనటువంటి పరిస్థితి ఎందుకంటే గత మూడు నాలుగు రోజులు అక్కడ వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వైరస్ మరింత పెరిగే అవకాశాలు లేకపోనటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అటు వైద్య ఆరోగ్యశాల కూడా అపరమత్తమైంది ఆ నేపథ్యంలోనే రిమ్స్ లో ప్రత్యేకించి ఒక కరోనాకు సంబంధించినటువంటి ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ వారందరికీ చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా వైద్య పరిచ అంటే ఆరోగ్య మిత్రులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడఉన్నటువంటి గ్రామస్థుల్లో ఎవరికైనా జరుగు చేసిన తగ్గున్నా కూడా వారందరినీ గుర్తించే పనిలో పడ్డారు. ఒకవేళ ఆ దిస్ స్ప్రెడ్ కాకుండా కొత్త విధానాన్ని కూడా అమలు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేసిన ప్రతి విధానం కనిపిస్తుంది ఆల్రైట్ ఆల్రైట్ కిషోర్ ఒక్కసారి మీరు లైన్ లోనే ప్రయత్నం చేయండి మనతో పాటు విశాఖపట్నం నుంచి డాక్టర్ వీరన్న ఆ జాయిన్ అవుతున్నారు ఒకసారి వీరన్న దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వీరన్న గారు నమస్తే అండి.
నమస్తే అండి.
ప్రస్తుతంజన్వన్ వేరియంట్ అనేది చాలా విజృమణగా ఉంది దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకు కేసులు ఈ స్థాయిలో రిజిస్టర్ అవుతున్నాయి కరోనాకి సంబంధించి వేరియంట్ ఏమైనా ఇది కాస్త ఆ బలం పొంచుకుంది అనుకోవాలండి ఇక్కడ అవునండి మీరు చెప్పినట్టు కరోనా కేసులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో ఇండియాలోనే ఆంధ్రాలోనే కాదు ఇండియాలోనే వేరియస్ ప్లేసెస్ లో స్టార్ట్ అయ్యాయి. ఓకే సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ఇంకా ఇట్ ఇస్ టూ ఎర్లీ టు కామెంట్ ఇంత ఎర్లీగా మనం కామెంట్ చేయలేం. ఇంకా దాని వేరియంట్స్ ఏమన్నా కొత్త వేరియంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మ్ సో ఆ మ్యూటేషన్స్ పట్టి మనం చూసుకోవాలి మ్యూటేషన్ ఏమనా స్ట్రాంగ్ మ్యూటేషన్ వస్తే మళ్ళీ ఇది జనాల్లోకి అంతే ఫాస్ట్ గా వెళ్ళడమే కాకుండా అంతే తీవ్ర తీవ్రతకి దారి తీయొచ్చు. అప్పుడు మనకి అడ్మిషన్స్ పెరగడం కానీ డెత్స్ అవ్వడం కానీ అవ్వచ్చు కానీ గవర్నమెంట్ కానీ మా డాక్టర్స్ అందరూ కానీ క్లోజ్ మానిటరింగ్ లో ఉన్నాం వీటిదే ఉ వీరణ గారు ప్రెసెంట్ ఉన్న జేఎన్వన్ వేరియంట్ అంటే దీనికి మోర్టాలిటీకి సంబంధించిన అది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా లేకపోతే కేసెస్ ఎక్కువగా రిజిస్టర్ అవుతున్న తరుణంలో సిచువేషన్ ఎలా కంపేర్ చేసుకోవచ్చండి జైన్ వన్ కి సంబంధించి ఈ వేరియంట్ తో కేసులు ఎక్కువ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి కానీ మీరు ఏదైతే సివియరిటీ అడుగుతున్నారో సివరిటీ కానీ డెత్స్ కి సంబంధించి ఇంకా మన దగ్గర అంత డేటా లేదు. ఓకే ఈ వేరియంట్ ఎలా ప్రవర్తిస్తది అనేది వచ్చే ఒకటి రెండు నెలల్లో మనకు తెలిసిపోతుంది. ఉమ్ ఇది ఎందుకంటే కరోనా అనేది ఇండియాలో మధ్యలో ఎండమిక్ అయిపోయింది. అవును అక్కడక్కడ అడప దడప కేసులు రిజిస్టర్ అవ్వడం కానీ ఇంత ఫాస్ట్ గా ఇంత తొందరగా మళ్ళీ కేసులు ఎక్కువ రిజిస్టర్ అవ్వడం ఇంకా మనకి చూసుకోలేదు. అవును సో ఈ వేరియంట్ పెరిగే కొద్ది అండ్ వేరియంట్ మ్యూటేట్ అయ్యే కొద్ది ఇంకా డెత్ ఛాన్స్ ఎలా ఉంటుంది లేదా ఇంకా దాని తీవ్రత ఎలా ఉంటుంది వచ్చే ఒకటి రెండు నెలలో మనకి తెలిసిపోతుంది.
రైట్ సో విరణ గారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది వేరియంట్ ఎందుకంటే చాలా సందర్భాలు మాట్లాడుకుంటూంటాం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి వచ్చిన అంటే ఆ ట్రావెలర్స్ వచ్చే సందర్భంలో మ్యూటేషన్స్ జరిగిన పక్షంలో వేరియన్స్ వస్తూ ఉంటాయి ఎఫెక్టివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి ఏంటో కూడా సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రస్తుతం దీని కట్టడకి మనం ఎటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అవునండి ఈజఎన్వన్ వేరియంట్ కానీ వచ్చే కోవిడ్ వేరియంట్స్ కానీ మీరు గత ఒకటి రెండు నెలల్లో చూస్తే సింగపూర్ మరియు మలేషియా అటువైపు కేసెస్ స్టార్ట్ అయ్యాయి.
అటువైపు కేసెస్ స్టార్ట్ అయ్యి మెల్లగా ఇండియా కూడా వచ్చింది అని అనుకోవాలి. అండ్ చర్యలక వస్తే ఆల్రెడీ గవర్నమెంట్ మాస్కింగ్ ఇన్ పబ్లిక్ అనేది స్టార్ట్ చేసేసింది. సో పబ్లిక్ గ్యాదరింగ్స్ మనం అవాయిడ్ చేయడం మంచిది. మాస్కింగ్ మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ గ్యాదరింగ్స్ కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కింగ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది ఆల్రెడీ అండ్ ఎవరికైనా సింటమ్స్ ఉంటాయి సింటమ్స్ అంటే ఫ్లూ లైక్ సింటమ్స్ అంటే కోవిడ్ ఫ్లూ సింటమ్స్ ఒకలాగే ఉంటాయి అది ఫ్లూ కోవిడ్ మనం టెస్ట్ చేస్తే కానీ తెలియదు కాబట్టి ఫ్లూ లైక్ సింటమ్స్ జలుబు గొంతు నొప్పి దగ్గు జ్వరం వీటిల్లో ఏమున్నా సరే మనం మనల్ని ఇంట్లో ఇంట్లోనే మనం ఉండి మనల్ని మనం కాపాడుకోవడం మంచిది ఒకవేళ అది ఫీవర్ తగ్గన తరుణంలో లేదా దగ్గు పెరుగుతున్న తరుణంలో ఖచ్చితంగా మెడికల్ హెల్ప్ కి వెళ్ళండి. ఉమ్ టెస్టింగ్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే ఫ్లూ కి దీనికి డిఫరెన్స్ చెప్పడం చాలా కష్టం. రెండు ఒకలాగే ఉంటాయి. అంటే ఎన్ని మీరు అన్నట్టుగా ఒకవేళ ఫీవర్ కావచ్చు కోల్డ్ కావచ్చు అంటే వచ్చిన తర్వాత ఎన్ని రోజుల లోపు తగ్గకపోతే వెంటనే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఫ్లూ కావచ్చు లేకపోతే ఆ లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ చేయించుకోవాలా?
లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ అంటే ఇంకా గవర్నమెంట్ ఆ రూల్స్ తేలేదండి కానీ మన గురించి మనం ఏం చేయగలం అంటే ఇఫ్ యువర్ ఫీవర్ ఇస్ నాట్ కమింగ్ డౌన్ విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్ మీకు జ్వరం నాలుగు లేదా ఐదు రోజుల కన్నా ఎక్కువ ఉంటుంది దాంతో పాటు మీకు జలుబు దగ్గు గొంతునొప్పి ఉంటే అప్పుడు టెస్టింగ్ చేయించుకోవడం అనేది మంచిది. కచ్చితంగా ఫస్ట్ మీరు డాక్టర్ ని కలవండి. డాక్టర్ ని కలిసి టెస్ట్ చేయించుకోవడం మంచిది. మొదటి ఒకటి రెండు రోజులనే జ్వరం తగ్గిపోతే మోస్ట్లీ అది సివియరిటీ కి దారి తీయదు. కాబట్టి నాలుగైదు రోజులు దాటేయా సింటమ్స్ కచ్చితంగా డాక్టర్ని కలిసి టెస్టింగ్ కలగడం మంచిది. అంటే ఏ ఏజ్ వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువ చూపించే ఉంటుంది ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో చూసాం ఇది మహిళల మీద కాదు పురుషుల మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది కొన్ని వేరియంట్స్ ఇటు పెద్దవాళ్ళ మీద కాదు చిన్న పిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది ఇలా డిఫరెన్షియేషన్ అనేది చూడడం జరిగింది.
సో ప్రస్తుత వేరియంట్ ఎవరి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అండ్ ఏ ఏజ్ వాళ్ళ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందండి?
అవునండి ప్రస్తుత వేరియంట్ అయితే ఎక్కువగా ముసలి వాళ్ళ మీద అండ్ ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ సివియరిటీ చూపిస్తుందని అనుకుంటున్నాం.
ఓకే అంటే చిన్న పిల్లలకి ఏమైనా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందండి ఎందుకంటే కొన్ని వేరియంట్స్ లాస్ట్ టైం మనం చూసినప్పుడు పిల్లల మీద కూడా ఇంపాక్ట్ చూపించిందంటూ డిస్కషన్ జరిగింది అవునండి అవునండి యూజువల్లీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే చాలా చిన్న చిన్న పిల్లలు లేదా ఎల్డర్లీ పర్సన్స్ వీళ్ళ మీద ఎక్కువ ఉంటది అంటారు. ఇప్పటిదాకా ఈ కొత్త వేరియంట్ లో రిజిస్టర్ అయిన కేసులు కానీ ఏవైనా సరే ఎక్కువ ఓల్డర్ పర్సన్స్ లో ఎక్కువ ఉంటున్నాయి అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పర్సన్స్ లో ఇంకేమనా డిసీజ్ వచ్చి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వాళ్ళకి కూడా ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తాయి. కానీ చిన్న పిల్లలకి ఎక్కువ కేసులు ఇప్పటి దాకా అయితే రిజిస్టర్ అవ్వలే కానీ వచ్చే రెండు నెలల్లో చూడాలి ఇది ఎలా ప్రవర్తిస్తదో ఇంకా ఫర్దర్ గా ఏమైనా మ్యూటేషన్స్ అవితే అది ఇంకా సివియరిటీకి దారి తీసే అవకాశం ఉంది. ఓకే ఇంట్రెస్టింగ్ మీరు అన్నట్టుగా ఆ సివియర్ కి వెళ్ళకుండా ఉండాలంటే గనుక మనం మాస్క్ సానిటైజేషన్ అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్స్ అనేది మండేటరీ బట్ ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ రైస్ అవుతుంది ఏంటంటే ఎప్పుడో మీరు అన్నట్టుగా ఎండమిక్ అయిపోయింది పాండమిక్ కాస్త మళ్ళీ ఎందుకు మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనేది కారణం ఏమండొచ్చు ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని ఇంపాక్ట్గా వచ్చే టైం లో కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా గతంలో ఉన్న మీకు ఫ్లూ కానీ అంటే H511 బర్డ్ ఫ్లూ అంటారు అవును H1 N1 అంటారు H3 అంటాం అవన్నీ ఫ్లూ కానీ ఈ కోవిడ్ కానీ ఎప్పుడు ఎండమిక్ గా ఉన్నా అప్పుడప్పుడు వాటిలో మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి జెనటిక్ మ్యూటేషన్స్ ఓకే ఆ జెనటిక్ మ్యూటేషన్స్ ని క్లోజ్ గా మేము ఇన్ఫెక్షస్ కన్సల్టెంట్ నేను ఆ జెనటిక్ మ్యూటేషన్ ని క్లోజ్ గా ఫాలో అవుతాం మేము మేము కానీ మైక్రోబయాలజిస్ట్లు కానీ వైరాలజిస్ట్లు కానీ ఎప్పుడైతే జెనటిక్ మ్యూటేషన్ వస్తదో ఏదైనా సీజన్ లో అప్పుడు సడన్ గా మీకు కేసులో నెంబర్ పెరగడం కానీ లేదా సివియరిటీ కూడా పెరగడం కానీ కనిపిస్తుంది. సో ఇట్ ఇస్ ఆల్ డిపెండెంట్ ఆన్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఓకే రైట్ ఈ మ్యూటేషన్ లో డిఫరెన్సియేషన్ ఏం కనుగొనడం జరిగింది ఎందుకంటే గతంలో చూసినప్పుడు అంత ఇంపాక్ట్ ఎక్కడా చూపించలేదు మీరు అన్నట్టుగా బహుశా రెండు ఏళ్ళు అయిపోయింది అనుకోవాలి సెకండ్ వేవ్ తర్వాత అంత ఇంపాక్ట్ చూపించిన వేరియంట్ ఎక్కడ మనకు అనిపించలేదు. సో ఇప్పుడు ఎందుకు ఈ వేరియంట్ ఇంత వైరలెంట్ గా ఉందంటే ఏమంటారు?
లేదండి వైరలెన్స్ కి వచ్చేటప్పటికి ఇంకా టోటల్లీ వైరలెంట్ అని మనం చెప్పలేం మీరు అంటున్నట్టు ఓకే ఇంకా సివరిటీ పెరిగి కేసులు ఎక్కువ ఉంటేనే వైరలెంట్ అంటాం మనం సో ఇంకా జెనెటిక్ మ్యూటేషన్ మీద స్టడీ అయితే జరుగుతుంది ఇట్ ఇస్ టూ ఎర్లీ మనక గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఆరు నెలల్లో సివియరిటీ మనకు అర్థం కాలేదు ఏమవుతుందో అవును సెకండ్ వేవ్ లోని సివరిటీ మనకు అర్థం కాలేదు. మెల్లగా సివరిటీ పెరుగుతూ వచ్చింది. సో నెక్స్ట్ మూడు నెలలో జెనటిక్ మ్యూటేషన్ అనేది స్టడీ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది ఓకే కొత్త మ్యూటేషన్స్ ఏమనా ఉంటే ఆ మ్యూటేషన్ వేరియంట్స్ అన్నీ ఇంకా జెనెటిక్ టెస్టింగ్ అనేది జరగలేదండి. ఓకే అన్ని అన్ని కేసులకి జెనటిక్ టెస్టింగ్ జరిగితేనే ఖచ్చితంగా అన్ని ఈ వేరియంట్ అని మనం చెప్పగలం. ఉన్న కేసులకి ఏదైతే కొన్నిటికి జెనెటిక్ టెస్టింగ్ జరిగిందో ఆ మీరు వేరియంట్ చెప్తున్నారు అంతే అన్నిటికి టెస్ట్ జరగలేదు. సో మెల్లగా ఈ టెస్ట్లన్నీ జరిగి అప్పుడు మెల్లగా ప్రెస్ రిలీజ్ కానీ గవర్నమెంట్ కానీ చెప్పడం కానీ జరుగుతుంది.
దానికి ఇంకా ఒకటి రెండు నెలల్లో మిగతా చోట్ల కూడా కేసులన్నీ సేకరించి అప్పుడు చేస్తారు. ఉమ్ సో ప్రస్తుతం మన విశాఖపట్నం మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయా ఓన్లీ సింగిల్ వేరియంట్ అది కూడా మనకు తెలుస్తుంది. ఓకే అంటే విశాఖపట్నం కావచ్చు, కడపలో కావచ్చు ఇప్పటికే ప్రస్తుతం మూడు కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసాయి కాబట్టి ఇక్కడ ఏ ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుందండి. అట్ ద సేమ్ టైమ ఆ వేరియస్ కి సంబంధించి ఏంటంటే మ్యూటేషన్ జరగకుండా ఉండాలంటే మనం ఏమనా రెస్ట్రిక్ట్ చేసుకోగలమా మన వల్ల ఏమైనా సాధ్యపడుతుందా ఆంధ్రాలో ఉన్న రిజిస్టర్ అయిన కేసులు అయితే మీకు ప్రస్తుతానికి ఎక్కువ సివియర్ గా లేవు. ఓకే అందరికీ కాఫ్ కానీ దగ్గు కానీ జలుబు కానీ గొంతునెప్పితో రెండు మూడు రోజులు జ్వరం వచ్చి పోతుంది.
ప్రస్తుతానికి ఏవి సివియర్ గా లేవు.
సివియరిటీ పెరగడం అనేది మనం ఇంకా ఇంకా టైం ఉంది మనం ఇంకా రెండు మూడు నెలలో చూసుకోవాలి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం కానీ వాటిలో ఎంత మోతాదు ఎంత పర్సెంటేజ్ సివియరిటీ ఉన్నాయో చూసుకోవాలి అప్పుడు మనం ఇంకా కామెంట్ చేయగలం ప్రస్తుతానికి టూ ఎర్లీ టు కామెంట్ ఓకే సో మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎలా మనని మనం కాపాడుకోగలం మ్యూటేషన్స్ నుంచి మ్యూటేషన్స్ నుంచి మనం ఎలాగ కాపాడుకోలేం ఓన్లీ మనం ఇన్ఫెక్షన్స్ మనకి రాకుండా సంక్రమించకుండా ఫంక్షన్స్ కానీ గ్యాదరింగ్స్ కానీ ఆ టైంలో మనం ప్రివెంటివ్ చర్యలు పాటించగలం అంతే ఉమ్ ఉమ్ ఉమ్ రైట్ ప్రస్తుతం చూసుకుంటే మరుముఖంగా వర్షాకాలం కూడా ప్రారంభం కాబోతుంది. ఇదేమైనా అడ్వాంటేజ్ అయే అవకాశం ఉందా కోవిడ్ కి అబ్సల్యూట్లీ అండి ఏదైనా రెస్పిరేటరీ వైరసెస్ అది కోవిడ్ కానివ్వండి ఫ్లూ కానివ్వండి రైనో వైరస్ కానివ్వండి ఎడినో వైరస్ కానివ్వండి ఇవన్నీ వైరసెస్ ఏంటంటే జస్ట్ ఎండలు వర్షాలు మధ్యలో వర్షాలు స్టార్ట్ అవ్వగానే లేదా ఇప్పుడే వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ రెండు సీజన్ ట్రాన్సిషన్ మధ్యలో ఎక్కువ వ్యాప్తి చెందుతాయి ఇవి సో ఇప్పుడే వర్షాలు అడప దడప అక్కడక్కడ పడుతున్నాయి ఎండలు మొన్నోటి వరకు ఉన్నాయి సో ఇదే టైం వైరసస్ అన్నీ ఫాస్ట్ గా ప్రచులితం అవుతాయి చాలా మందికి ఒకేసారి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రసక్తి అయితే ఇప్పుడు ఉంది. అందుకే ఇప్పుడు ఎస్పెషల్లీ గ్యాదరింగ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. రైట్ గతంలో కూడా మనం చూసాం సాధారణంగా కరోనాకు సంబంధించిన కోవిడ్ టైం కి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ వేవ్ లో ఎండాకాలం వస్తే కాస్త తగ్గిపోతుంది ఆ తర్వాత ఇది మెల్లిగా ఇంకా ఎండ్మిక్ అయిపోవచ్చు అని డిస్కషన్ నుంచి సెకండ్ వేవ్ చూసాం. సో ఇప్పుడు కూడా దాదాపుగా ఎండ్ ఆఫ్ ద సమ్మర్ కి ప్రారంభమైన పరిస్థితి ఉంది. సో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉండేది ఎందుకంటే ఫస్ట్ వేవ్ తర్వాత పర్వాలేదు భారత్ తట్టుకుంది అనుకున్న సందర్భంలో సెకండ్ వేవ్ లో కోలుకోలేని దెబ్బ కొట్టింది. సో ఇప్పుడు ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే కనుక ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది మీరు అన్నట్టు డెఫినెట్ గా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది అనుకుంటే ఈ టైంలో వైరసెస్ మొత్తం ప్రచలితం అవుతాయి.
కోవిడ్ఏ కాదు మిగతా ఫ్లూలు అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు ఇలాంటి సింటమ్స్ అన్ని వైరసెస్ కి ఉంటాయి. కోవిడ్ ఆఫ్ లో టెస్ట్లు చేస్తే గానీ మనకు తెలియదు. అవును సో ఎప్పుడైనా మీకు రెండు మూడు రోజులు మించి వెళ్ళిపోతుంది జ్వరం అలా ఉంటే కూడా ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయించుకోవడమే మంచిది.
మ్ సో అంటే సాధారణంగా ఆ ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు చూస్తూ ఉంటారు ఇప్పుడు అందరికీ కామన్ గా వాళ్ళకి ఇప్పుడు అందుబాటులో ఉంది. మరి ముఖ్యంగా రూరల్ ఏరియాస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంటే దాదాపుగా ఒకసారి హాస్పిటల్ కి వెళ్ళలే సిచువేషన్ రావచ్చో లేకపోతే వాళ్ళకి అది దగ్గో జలబో సాధారణ ఫ్లూనో కరోనా తెలియకపోవచ్చు. సో ఏది తెలియ నేపథ్యంలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే ఎటువంటి సింటమ్స్ తో ఉన్నప్పుడు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అది కాస్త క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఓకే కోవిడ్ లక్షణాలు అంటే మీరు మాట్లాడుతుంది జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం అవును వీటిల్లో ఏ రెండు లక్షణాలు ఉన్నా సరే ఇవి మూడు రోజులకి దాటిపోతున్నాయి అంటే దగ్గరలో ఉన్న హెల్త్ ఫెసిలిటీని లేకపోతే ప్రైమరీ హెల్త్ కేర్ ఫెసిలిటీ ప్రతి విలేజ్ లో కూడా ఉంటుంది హమ్ అక్కడికి వెళ్లి చెప్తే నమోదు చేసుకుంటే మనకి ఏంటనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఉమ్ అండ్ ఎవరికైతే ఈ సింటమ్స్ వచ్చాయో కచ్చితంగా వాళ్ళని వాళ్ళు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రెస్ట్రిక్ట్ చేసుకోవడం మంచిది. ఎలా అయితే మీకు గుర్తుంటే ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ బోత్ లోని కోవిడ్ ఎవరికైనా వస్తే మనం ఒక రూమ్ కి వాళ్ళని పరిమితం అవ్వమని చెప్పేవాళ్ళం.
అవును అది ఇప్పుడు కూడా మొదలు పెట్టడం మనం మన మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ అది.
ఆ డాక్టర్ వీరన్ గారు సాధారణంగా మనం ఫస్ట్ మీరు అన్నట్టుగా ఫస్ట్ వేవ్ కి సంబంధించి ఎప్పుడైతే మనం దాన్ని ఎదుర్కున్నామో ఒక బహుశా ఒక చిన్న నిర్లక్ష్యమో లేకపోతే కాస్త అజాగ్రత్తతో మనం చదివి చూసాం అది ఇంపాక్ట్ సెకండ్ వేవ్ లో చూపించింది. సో ప్రస్తుతం అటువంటి సినారియో ఉంది అనుకోవాల ఎందుకంటున్నారు అంటే ఈ క్వశ్చన్ ఒక రెండు మూడు నెలల్లో తెలిస్తే మనకి కండిషన్ గురించి అర్థం అవుతుంది అని చెప్పి మీరు చెప్తున్నారు బట్ ఆ టైం కి ఇది విజృంభిస్తే ఈ పరిస్థితి మన చేయిటే అవకాశం ఉంటుంది కదా సో దానికోసం ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇండివిడ్యువల్ లెవెల్ లో మనం మన ఫ్యామిలీస్ గ్యాదరింగ్స్ ఒకవేళ కచ్చితంగా వెళ్ళాలంటేనే వెళ్ళడం మంచిది.
రెండోది కచ్చితంగా వెళ్ళాలి అంటే కచ్చితంగా మాస్కులు ధరించండి. కచ్చితంగా ఎవరో ఒకళ్ళకి జలుబు దగ్గులు ఉంటే అది కోవిడ్ కాదో మనకు తెలియదు. అది ఫ్లూ కోవిడ్ మనకు తెలియదు. తీరాది కోవిడ్ అయితే కోవిడ్ అనేది చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుంది ఫ్లూ తో పోలిస్తే ఉమ్ ఇన్ఫ్లయెన్జా ఆర్ ఫ్లూ తో పోలిస్తే కోవిడ్ చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుంది అండ్ సివిరిటీ కూడా ఎక్కువ సో మనం మన జాగ్రత్తలు అయితే తీసుకోగలం ప్రస్తుతానికి అండ్ ఎప్పుడైతే సింటమ్స్ వస్తాయో వాళ్ళు కచ్చితంగా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరంగా ఉండి పల్స్ ఆక్సిమీటర్ తో మనం ఆక్సిజన్ లెవెల్స్ మెజర్ చేసుకుంటూ లాస్ట్ టైం లాగా అండ్ ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ డిప్ అవుతున్నా లేదా జ్వరం నాలుగు రోజుల కన్నా మించిపోతున్నా కచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్ ఓకే అప్పుడే మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయాక దెన్ వ విల్ బి ఓవర్వెవెల్మడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ తో ఓవర్వెల్మ్ అయిపోతాం మనం సో ఇండివిడ్యువల్ గా మనం చర్యలు తీసుకోవడం ఈ ప్లేస్ లో ఈ టైం లో చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే అండ్ ఇమ్యూనిటీ గురించి మీరు ఇందాక మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తున్నాను ఇమ్యూనిటీ కి సంబంధించి ఎందుకంటే ఎప్పుడైతే కరోనా ప్రారంభమయిందో కోవిడ్ మనకి స్టార్ట్ అయిందో ఇమ్యూనిటీ మీద చాలా అవేర్నెస్ వచ్చింది ఎప్పటికప్పుడు దాన్ని ఇమ్యూనిటీని బూస్ట్ అప్ చేసుకునే ప్రయత్నం జరిగింది. సో ప్రస్తుతం ఆ ఇమ్యూనిటీ సరిపోతుందా భారత్లో ఉన్న ఆ ఇమ్యూనిటీ సిస్టం ఒక కామన్ మ్యాన్ లో ఉన్న ఇమ్యూనిటీ సరిపోతుందా వీటిని డీల్ చేయడానికి సో ఇమ్యూనిటీ విషయానికి వస్తే మన ఇమ్యూనిటీ దేని మీద డిపెండ్ అవుతుంది రోగ నిరోధక శక్తి అనేది మనం తినే తిండి మీద డిపెండ్ అవుతుంది. సో తినే తిండిలో మెయిన్ మీరు చూసుకుంటే మెయిన్ మీకు రైస్ ఇవి కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ అంటారు పోషకాహారాలు చిన్న చిన్న పోషకాహారాలు విటమిన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఐదర్ మీరు రోజు సరిగ్గా విటమిన్ లేడని ఆహారం అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ కూరగాయలు సరిగ్గా తింటున్నారో లేదో చూసుకోవడం ఇప్పుడే మంచిది. ఎందుకంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇమ్యూనిటీ బిల్డ్ అప్ అవ్వడానికి వన్ టు టూ మంత్స్ పడతది.
అప్పటికి కోవిడ్ కేసులు ఎన్ని ఉంటాయో అవన్నీ మనకుి తెలియదు. సో మన ఇమ్యూనిటీ అప్పటికి రెడీ చేసుకోవడం మంచిది. ఇంకోటి విటమిన్ సి కలిగిన ఆహారాలు అంటే నిమ్మరసం కానీ ఆరెంజెస్ కానీ ఇవన్నీ రోజు మన డైట్ లో రోజు అప్పుడప్పుడు కాదండి రోజు మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు మ్యాంగోస్ వస్తాయి ఈ సీజన్ లో మ్యాంగోస్ లో కూడా వైటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. అది కూడా ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది మన డైట్ లోని సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మన ఇమ్యూనిటీ బాగుంటుంది.
కోవిడ్ అందరికీ రాదు అని మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ వచ్చినప్పుడు కచ్చితంగా మన రోగ నిరోధక శక్తి కరెక్ట్ గా ఉంటే అట్లీస్ట్ సివియరిటీకి పోకుండా ఉంటుంది.
ఓకే సింపుల్ దగ్గు జలుపుతో వదిలిపోతుంది.
ఓకే రైట్ బట్ కంక్లూజన్ కి వచ్చే ముందు వీర గారు గతంలో మనం వ్యాక్సినేషన్ తీసుకున్నాం ఫస్ట్ డోస్ అయింది సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది సో వాళ్ళకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా లేకపోతే ప్రస్తుతం అది ఇంకా మన మీద ప్రభావం ఉంటుందా లేకపోతే అది ప్రస్తుతం పరిచయ చేసే అవకాశం ఉండకపోవచ్చా అవునండి మాతో పాటు మీరందరూ కూడా మొదట హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ కి నర్సులకి ఇచ్చిన వ్యాక్సినేషన్ మెల్లగా పాపులేషన్ అన్నిటికీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది వ్యాక్సినేషన్ కానీ మనం మీరు అందరూ గుర్తుంచుకుంటే రెండు డోసెస్ వేయించుకున్నాం. అవును ఓకే దాని తర్వాత బూస్టర్ డోస్ వేయించుకోమని ఇనిషియల్లీ గవర్నమెంట్ చెప్పింది కానీ చాలా మంది అది పాటించలేదు. ఉమ్ మేము వేయించుకున్నాం మాకు తెలిసి ఎవరు కానీ చాలా మంది అది పాటించలేదు మా పేషెంట్స్ చెప్పిన ఇప్పుడు కోవిడ్ వెళ్ళిపోయిందండి కోవిడ్ మళ్ళీ రాదండి అని చెప్పి వదిలేశారు. ఎవరు పాటించలేదు. సో బూస్టర్ డోస్ ఎవరికీ సరిగ్గా పడలేదు. సో బూస్ట్ డోస్ వేయించుకోలేదు కాబట్టి ఆ రెండు డోసెస్ వల్ల ఇమ్యూనిటీ ఎంత వచ్చిందో ఇప్పుడు మనం మెజర్ చేసుకోవాలి అందరం ఓకే ఒకవేళ మెజర్ చేసుకోపోయినా ఇవెంచువల్లీ ఇలాగే సిచువేషన్ ప్రివేల్ అవుతే మళ్ళీ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ వేయించుకోమని చెప్తుంది ఖచ్చితంగా చెప్తుంది. సో ఈసారి గవర్నమెంట్ చెప్తున్నప్పుడు కచ్చితంగా మళ్ళీ వ్యాక్సినేషన్ వేయించుకోండి. దాని వల్ల కోవిడ్ రాదు అని మనం చెప్పలేము కానీ కోవిడ్ వచ్చినా సరే సివియరిటీ నుంచి అయితే 90% ప్రివెంట్ చేస్తాయి. ఓకే 90% ప్రివెన్షన్ అంటే ఇట్ ఇస్ ఏ వెరీ గుడ్ వ్యాక్సిన్ అవును ఉన్న వ్యాక్సిన్స్ అన్నిటిలోని ఎన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకి వాటిలో కోవిడ్ వ్యాక్సిన్ అనేది చాలా మంచి ఎఫికసీ గలిగిన వ్యాక్సిన్ సో కచ్చితంగా గవర్నమెంట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వ్యాక్సినేషన్ వేయించుకోండిఅని అదే వారంలో లేదా అదే నెలలో వ్యాక్సినేషన్ వేయించుకోవడం మంచిది.
ముందు వేయించుకున్న వ్యాక్సినేషన్స్ ఎంత పని చేస్తాయి అనేది రెండు మూడు ఏళ్ళు అయ్యాక గ్యారెంటీ అయితే ఇవ్వలం ఓన్లీ 50% 40% గ్యారెంటీ ఇవ్వగలం అంతే ఓకే థాంక్యూ సో మచ్ డాక్టర్ వీరన్ గారు ఆర్టీవ తో జాయిన్ అయి మరి ముఖ్యంగా కరోనా మళ్ళీ కోరళ్లు చేస్తున్న సందర్భంలో ఆర్టివ తో జాయిన్ అయి చాలా మందికి ఉన్న అనుమానాలకి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ అండి సో మొత్తంగా అయితే మాత్రం కరోనా మళ్ళీ విజృంభిస్తుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. కరోనా టెన్షన్ మొదలైంది.
ఇప్పటికే ఏపీ లో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కడప రిమ్స్ లో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తాఉంది. ఇక చాగలమరికి చెందిన మహిళకు కరోనా సోకింది. నంద్యాలకు చెందిన వృద్ధురాలు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖపట్టణం పిఠాపురం కాలనీలో 28 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారణ కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. కరోనా పై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
లద్దీ ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది. ప్రార్థన మందిరాలు అలాగే సమావేశాలు నిలిపి వేసింది. మరి ముఖ్యంగా వీటికి సంబంధించి ఆ నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆదేశించింది. రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాలు నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది.
వృద్ధులు గర్భిణులు ఇంట్లోనే ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం సూచిస్తుంది. ముంబై కేరళ చెన్నైలలో మళ్ళీ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ముంబైలో 100కు పైగా ముంబైలో 100కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 16 మంది ఇప్పటికే ఆసుపత్రి పాలయ్యారు. దాంతో పాటు కేరళలో కూడా 180 కి పైగా కేసులు నమోదు కావడం.
ఇప్పుడు ఆ సంఖ్య సుమారుగా 200కు చెరువైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆందోళనకర రీతిలో కేసులు పెరగడం ఇటు దక్షిణాదునే కాదు ఉత్తరాదునే కాదు భారతాన్ని మరొకసారి కలవరపాటకి గురిచేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవ్వరైనా బయటకి వెళ్ళాలనుకునే సందర్భంలో మాస్క్ పెట్టుకునే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చిన తర్వాత లేతే చెయ్యి కాంటాక్ట్ లోకి వెళ్ళింది అనుకున్నప్పుడు ఇప్పుడు సానిటైజర్ మళ్ళీ వాడే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం సామాజిక బాధ్యతగా సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి మా జ్ఞాపకాలే ఈగలుగా నీపైలాగే అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది.
గోకులం సిగ్నేచర్ [సంగీతం] జువల్స్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మళ్ళీ కరోనా టెన్షన్ మొదలైింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కడపస్ లో ఇద్దరికీ కరోనా సోకింది.
చాగలమరికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. దాంతో పాటు నంద్యాలకు చెందిన ఓ వృద్ధరాలు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. ఇక విశాఖపట్నం పిఠాపురం కాలనీలో 28 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు కరోనా పై ఏపీ సర్కార్ కొద్ది గంటల క్రితమే కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది.
రద్దే ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది. ప్రార్థన మందిరాలు సమావేశాలను నిలిపివేయాలంటూ కూడా ఇప్పుడు ఆ కండిషన్స్ లో మరి ముఖ్యంగా సూచనలో చెప్పుకొచ్చింది.
రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, విమానాశ్రయాల్లో నిబంధనలను పొడిగించింది.
ఇక్కడ వృద్ధులు, గర్భిణీలు ఇంట్లోనే ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం సూచిస్తుంది.
ముంబై కేరళ చెన్నైలలో మళ్ళీ ఆ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరి ముఖ్యంగా ఇటు కేరళలో 180 కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తూ ఉంటే ముంబైలో దాదాపుగా 90 కి పైగా చెన్నైలో పదుల సంఖ్యలో ప్రస్తుతం కరోనా కేసులు పెరగడం ఆందోళన మరింత రేకెత్తించేలా చేస్తుంది. ముంబైలో ఇప్పుడా సంఖ్య 100కు చేరువయింది. కరోనాతో ఆసుపత్రి పాలైన వాళ్ళలో 16 మందిగా తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా మళ్ళీ కోరలు చాచుతుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది ఇటు ఆంధ్రప్రదేశ్ ని కూడా టచ్ చేసింది ఇప్పుడు కరోనా మరి ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత అంతగా ప్రభావం చూపించలేదనే చెప్పుకోవాలి. ఎన్నో వేరియంట్స్ చూసాం ఒమిక్రాన్ కావచ్చు లేకపోతే వాటికి సంబంధించి ఎన్నో వేరియన్స్ చూసాం. ప్రస్తుతం జెన్ వన్ కి సంబంధించి జెన్ వన్ వేరియంట్ గా చెప్పుకుంటున్న దాంట్లో ఒక రెండు వేరియంట్లు ప్రస్తుతం విజృంభిస్తున్నాయి. ఈ విజృంబన ఏ స్థాయికి ఉండబోతుంది దాంతో పాటు ఎటువంటి తీవ్రత ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కూడా డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ తో మీ ముందు నుంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ మరి కాసేపట్లో ప్రస్తుతం కడపలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే విశాఖపట్నంలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది ఎటువంటి మరి ముఖ్యంగా హాస్పిటల్స్ కి సంబంధించి ఎందుకంటే ఆరోగ్య శాఖ ఏ స్థాయిలో అలర్ట్ అయింది ఆరోగ్య శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది అలాగే కేసులు ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ఎటువంటి ఎటువంటి చర్యలకు దిగడం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కరోనాకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రద్ది ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది ఒకసారి మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కడప నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు కిషోర్ కిషోర్ ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళద్దరి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు?
యా సచిన్ ఏది కడప జిల్లాలో కరోనా కోరలు చాస్తుందనే చెప్పాలి అంటే ఒక రకంగా ఏపీలో కూడా మొట్టమొదటిసారి కడప జిల్లాలో రెండు కేసులు నమోదు కావడం కూడా అటు రోగులను అదేవిధంగా ప్రజలను భయాందోలకు గురిచేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే గత మూడు రోజుల క్రితం ఓ మహిళ నంద్యాల జిల్లా చాగలమ చెందినటువంటి ఓ మహిళ ఇక్కడ ఆరోగ్యం అంటే అనారోగ్యం పాలన నేపథ్యం ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా రించులో చరడంతో ఆమె వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా ఇక్కడ కరోనా కేసులు నమోదయనట్లు కూడా అటు వైద్యులు గుర్తించారు. అయితే ప్రస్తుతం కరోనా వార్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పటికే కరోనా వార్డ్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆ ఒక విభాగాన్ని కూడా రిమ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరో ఉర్దురా కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఆమె ఇద్దరికీ కూడా ఇక్కడ రిమ్స్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్డ్లో చికిత్స అంద చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఒక్కొక్కటిగా తిరుగుతుడం అదేవిధంగా గతంలో ఏదైతే కరోనా విజ్రంభించిన నేపథ్యంలో ఎంతో మంది మృతివాత పడ్డారు ఆ తర్వాత సెకండ్ వేవ్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది అయితే సెకండ్ వేవ్లో వచ్చిన తరుణంలో కూడా కరోనాకు సంబంధించినటువంటి కొన్ని ఇంజెక్షన్స్ రావడం అదే విధంగా వాటికి సంబంధించినటువంటి ఇంజెక్షన్లు వేయడం కొంత అనుసులుబాటు కలిగించే పరిస్థితి అయితే ప్రస్తుతం కరోనా మరింత తీవ్ర స్థాయిలో విజృంభించే అవకాశాలు లేకపోలేనటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా అటు వైద్యశాఖ కూడా అప్రమతమైంది.
ఇప్పటికే పలా ఆదేశాలు జారీ చేసింది ఏదైతే ఇప్పటికే మాస్కులు ధరించాలి కచ్చితంగా గుంపులు ఉండకూడదని కూడా ఒక రకంగా సూచనలు చేయడం జరిగింది. నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను కూడా సూచించడం జరిగింది. సభలు సమావేశాలు వంటి వాటిని రద్దు చేయాలి. అదేవిధంగా ఎవరు కూడా ర్ాలీలు వంటివి కూడా నిర్వహించకూడదు అంటూ కూడా నిన్న రాత్రి ఉన్న ఫలంగా ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు ఆదేశాలు జారీ చేసింది ఆమేరకు జీవను కూడా జారీ చేసి అటు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసి అయితే కడపలో తాజాగా రెండు కేసులు నమోదు కావడం కడప జిల్లా వ్యాప్తం కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కావచ్చు అదేవిధంగా రోగులు కూడా భయాందం గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా అంటే గుంపులుగా బయటికి రావద్దు అదేవిధంగా ఈ కరోనా కేసులు మరింత ఫీవర్ స్థాయికి చేరుకునే అవకాశాలు లేకపోలేనటువంటి వాదులను కూడా అటు వైద్య శాఖ నుంచి వినిపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలో అటు రోగులు కూడా ఏదైతే డాక్టర్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గుంపుగా ఉండకూడదు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి మాస్కు ధరించే బయటికి రావాలంటే కూడా అటు వైద్యశాఖ సూచించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఉన్నప్పుడు కూడా తొలుత కడప జిల్లాలో రెండు కేసులు నమోదు కదా అది కూడా ఇతర నంద్యాల జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడం ఈ నేపథ్యంలో చికిత్స అందిస్తున్నారు కడపలో కూడా మరింత వేగంగా ఈ కేసులు పెరిగే అవకాశాలు లేకపోలేదు ఆ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏదైతే మాస్క్ ధరించాలి అదేవిధంగా గతంలో ఏదైతే మనం ప్రికాషన్స్ తీసుకున్నామో కరోనా టైం లో అదే విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి తమ జాగ్రత్తలు తీసుకోవాలి కిషోర్ రెడ్డి గతంలో మనం చూసాం అంటే ట్రేసిబిలిటీ కి సంబంధించి ఎవరైనా క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటే గనుక వాళ్ళని ట్రేస్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం క్వారంటైన్ కి సంబంధించి ప్రస్తుతం అటువంటి ప్రాసెస్ జరుగుతోందా లేకపోతే ఇంకేమైనా కొత్త విధానాలు పాటించడం జరుగుతుందా ఈసారి యార్ ఎందుకంటే కొత్త విధానాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రధానంగా గతంలో ఏదైతే మనం ముందొస్తుగానే వైద్యులకు సంబంధించినటువంటివి కావచ్చు ఇతరతర ప్రాంతాలకు వైద్య శివరాలను ఏర్పాటు చేసి వాటిని నిర్మూలించే దిశగా అడుగులు పెట్టవారు కానీ ఇప్పుడు కొత్త విధానాన్ని కొత్త విధానాన్ని అమలు చేయాలనటువంటి భావనలో ఉంది ఇప్పుడే వైద్యశాఖ ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంటుంది. ఎందుకంటే కరోనా పాజిటివ్ కేసులు గుర్తించడంతో పాటు ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే కొంత ఆ జలుబు దగ్గు ప్రశ్న ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా ఒకవేళ ఆ జలుబు దక్కకపోతే మాత్రం కచ్చితంగా ఆ వైద్యులను దగ్గరికి వెళ్ళాలి వైద్య పరీక్షలు చేయించుకోవాలి వైద్య పరీక్షలతో పాటు అటు కరోనా టెస్ట్లు కూడా చేయించుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి మరోవైపు కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చి ఏదైతే ఇంటి వద్దకే వెళ్లి ఎవరైతే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నారు కాబట్టి ఆరోగ్య మిత్రాలు కూడా అక్కడ ఆ ప్రాంతాల్లో ఎవరికైనా తెలుగు దగ్గు వంటివి ఉన్నాయా అవి తగ్గకుండా ఉన్నాయా వాటి కోసం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారికి వెళ్లి ఆరాధిస్తున్న పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రెండు కేసులు నమోదు కావడం ఆ రకంగా అటు తీవ్రంగా ప్రజలను కావచ్చు అదే విధంగా రోగులను కూడా భయాందలను గుర్తు చేస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఒకసారిగా అంటే ప్రజలు కూడా కొంత ప్రయాణమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఆ నేపథ్యంలో కరోనా కేసులు తీవ్రంగా కరోనా కోరల్ జాతీయ పరిస్థితు నేపథ్యంలో కూడా అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్త రావడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్లకు కూడా ఇప్పటికి ఆదేశాలు జారీ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా అంటే రక్తబండా వంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రక్తబండ వద్ద ఎవరైనా కూర్చుంటారు కాబట్టి కచ్చితంగా అది వైరల్ గా మారే అవకాశాలు లేకపోలేదు ఆ నేపథ్యంలో ఒక సిచువేషన్ కడపలో రెండు కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ వైద్యశాఖ ఏం చెబుతుంది మరి ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేసు నమోదు అవ్వడం చూసాం ఇప్పుడు కడపకు సంబంధించి రెండు కేసులు రిజిస్టర్ అయ్యాయి కాబట్టి కడపలో ఇటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లకు ఉపక్రమి జరిగింది వైద్య ఆరోగ్య శాఖ అక్కడ సచిన్ ఇప్పటికే ఎమ్స్ లో ఉన్నటువంటి ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇద్దరు ఎవరైతే కరోనా పాజిటివ్ సోనటువంటి వాళ్ళద్దరికీ కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి అంటే ఒక రకంగా ఒక పూర్తి స్థాయిలో ఒక ఫ్లోర్ అంతా కూడా కరోనా కేసుల కోసమే కేటాయించాలనేటువంటి నేపథ్యంలో కూడా ఎందుకంటే ఇది విపరీతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే సాధారణంగా ఎండకు ఎండ తీవ్రతకు వైరస్ చనిపోతుంది అంటున్నారు కానీ కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనపడనటువంటి పరిస్థితి ఎందుకంటే గత మూడు నాలుగు రోజులు అక్కడ వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వైరస్ మరింత పెరిగే అవకాశాలు లేకపోనటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అటు వైద్య ఆరోగ్యశాల కూడా అప్రమత్తమైంది ఆ నేపథ్యంలోనే రిమ్స్ లో ప్రత్యేకించి ఒక కరోనాకు సంబంధించినటువంటి ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ వారందరికీ చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా వైద్య పరీక్షలు అంటే ఆరోగ్య మిత్రులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడఉన్నటువంటి గ్రామస్తులో ఎవరికైనా జరుగు చేసిన దగ్గు ఉన్నా కూడా వారందరినీ గుర్తించే పనిలో పడ్డారు. ఒకవేళ అది స్ప్రెడ్ కాకుండా కొత్త విధానాన్ని కూడా అమలు చేయాలనటువంటి ఆలోచనలో ఉన్నారు.
ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రతి విధానం కనిపిస్తున్నాయి.
ఆల్రైట్ ఆల్ రైట్ కిషోర్ ఒక్కసారి మీరు లైన్లో కూడా ప్రయత్నం చేయండి మనతో పాటు విశాఖపట్నం నుంచి డాక్టర్ వీరన్న జాయిన్ అవుతున్నారు లైలో ఒకసారి వీరన్న దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వీరన్న గారు నమస్తే అండి.
నమస్తే అండి ప్రస్తుతంజఎన్వన్ వేరియంట్ అనేది చాలా విజృమణగా ఉంది దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకు కేసులు ఈ స్థాయిలో రిజిస్టర్ అవుతున్నాయి. కరోనాకి సంబంధించి వేరియంట్ ఏమైనా ఇది కాస్త ఆ బలం పొంచుకుంది అనుకోవాలండి ఇక్కడ అవునండి మీరు చెప్పినట్టు కరోనా కేసులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో ఇండియాలోనే ఆంధ్రాలోనే కాదు ఇండియాలోనే వేరియస్ ప్లేసెస్ లో స్టార్ట్ అయ్యాయి. ఓకే సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ఇంకా ఇట్ ఇస్ టూ ఎర్లీ టు కామెంట్ ఇంత ఎర్లీగా మనం కామెంట్ చేయలేం. ఇంకా దాని వేరియంట్స్ ఏమున్నాయి కొత్త వేరియంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మ్ సో ఆ మ్యూటేషన్స్ పట్టి మనం చూసుకోవాలి మ్యూటేషన్ ఏమనా స్ట్రాంగ్ మ్యూటేషన్ వస్తే మళ్ళీ ఇది జనాల్లోకి అంతే ఫాస్ట్ గా వెళ్ళడమే కాకుండా అంతే తీవ్ర తీవ్రతకి దారి తీయొచ్చు. అప్పుడు మనకి అడ్మిషన్స్ పెరగడం కానీ డెత్స్ అవ్వడం కానీ అవ్వచ్చు కానీ గవర్నమెంట్ కానీ మా డాక్టర్స్ అందరూ కానీ క్లోజ్ మానిటరింగ్ లో ఉన్నాం వీటిదే వీరణ గారు ప్రెసెంట్ ఉన్న జేఎన్వన్ వేరియంట్ అంటే దీనికి మోర్టాలిటీకి సంబంధించిన అది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా లేకపోతే కేసెస్ ఎక్కువగా రిజిస్టర్ అవుతుంది తరుణంలో సిచువేషన్ ఎలా కంపేర్ చేసుకోవచ్చండి జైన్ వన్ కి సంబంధించి ఈ వేరియంట్ తో కేసులు ఎక్కువ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి కానీ మీరు ఏదైతే సివియరిటీ అడుగుతున్నారో సివరిటీ కానీ డెత్ కి సంబంధించి ఇంకా మనద అంత డేటా లేదు. ఓకే ఈ వేరియంట్ ఎలా ప్రవర్తిస్తది అనేది వచ్చే ఒకటి రెండు నెలల్లో మనకు తెలిసిపోతుంది. హమ్ ఎందుకంటే కరోనా అనేది ఇండియాలో మధ్యలో ఎండమిక్ అయిపోయింది.
అవును అక్కడక్కడ అడప దడప కేసులు రిజిస్టర్ అవ్వడం కానీ ఇంత ఫాస్ట్ గా ఇంత తొందరగా మళ్ళీ కేసులు ఎక్కువ రిజిస్టర్ అవ్వడం ఇంకా మనక చూసుకోలేదు. అవును సో ఈ వేరియంట్ పెరిగే కొద్ది అండ్ వేరియంట్ మ్యూటేట్ అయ్యే కొద్ది ఇంకా డెత్ ఛాన్స్ ఎలా ఉంటుంది లేదా ఇంకా దాని తీవ్రత ఎలా ఉంటుంది వచ్చే ఒకటి రెండు నెలలో మనకి తెలిసిపోతుంది. రైట్ సో విరణ గారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది వేరియంట్ ఎందుకంటే చాలా సందర్భాలు మాట్లాడుకుంటూ ఉంటాం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి వచ్చిన అంటే ట్రావెలర్స్ వచ్చే సందర్భంలో మ్యూటేషన్స్ జరిగిన పక్షంలో వేరియన్స్ వస్తూ ఉంటాయి ఎఫెక్టివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి ఇంటూ కూడా సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రస్తుతం దీని కట్టడకి మనం ఎటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవునండి ఈజఎన్వన్ వేరియంట్ కానీ వచ్చే కోవిడ్ వేరియంట్స్ కానీ మీరు గత ఒకటి రెండు నెలల్లో చూస్తే సింగపూర్ మరియు మలేషియా ఇండియా అటువైపు కేసెస్ స్టార్ట్ అయ్యాయి. అటువైపు కేసెస్ స్టార్ట్ అయ్యి మెల్లగా ఇండియా కూడా వచ్చింది అని అనుకోవాలి. అండ్ చర్యలక వస్తే ఆల్రెడీ గవర్నమెంట్ మాస్కింగ్ ఇన్ పబ్లిక్ అనేది స్టార్ట్ చేసేసింది. సో పబ్లిక్ గ్యాదరింగ్స్ మనం అవాయిడ్ చేయడం మంచిది.
మాస్కింగ్ మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ గ్యాదరింగ్స్ కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కింగ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది ఆల్రెడీ.
అండ్ ఎవరికైనా సింటమ్స్ ఉంటాయి సింటమ్స్ అంటే ఫ్లూ లైక్ సింటమ్స్ అంటే కోవిడ్ ఫ్లూ సింటమ్స్ ఒకలాగే ఉంటాయి. అది ఫ్లూ కోవిడ్ో మనకి టెస్ట్ చేస్తే కానీ తెలియదు. కాబట్టి ఫ్లూ లైక్ సింటమ్స్ జలుబు, గొంతునొప్పి, దగ్గు, జ్వరం వీటిలో ఏమున్నా సరే మనం మనని ఇంట్లో ఇంట్లోనే మనం ఉండి మనని మనం కాపాడుకోవడం మంచిది. ఒకవేళ అది ఫీవర్ తగ్గని తరుణంలో లేదా దగ్గు పెరుగుతున్న తరుణంలో కచ్చితంగా మెడికల్ హెల్ప్ కి వెళ్ళండి. ఉమ్ టెస్టింగ్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే ఫ్లూ కి దీనికి డిఫరెన్స్ చెప్పడం చాలా కష్టం. రెండు ఒకలాగే ఉంటాయి. అంటే ఎన్ని మీరు అన్నట్టుగా ఒకవేళ ఫీవర్ కావచ్చు కోల్డ్ కావచ్చు అంటే వచ్చిన తర్వాత ఎన్ని రోజులలోపు తగ్గకపోతే వెంటనే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఫ్లూ కావచ్చు లేకపోతే ఆ లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ చేయించుకోవాలా లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ అంటే ఇంకా గవర్నమెంట్ ఆ రూల్స్ తేలేదండి కానీ మన గురించి మనం ఏం చేయగలం అంటే ఇఫ్ యువర్ ఫీవర్ ఇస్ నాట్ కమింగ్ డౌన్ విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్ మీకు జ్వరం నాలుగు లేదా ఐదు రోజుల కన్నా ఎక్కువ ఉంటుంది దాంతో పాటు మీకు జలుబు దగ్గు గొంతునప్పి ఉంటే అప్పుడు టెస్టింగ్ చేయించుకోవడం అనేది మంచిది.
కచ్చితంగా ఫస్ట్ మీరు డాక్టర్ ని కలవండి.
డాక్టర్ ని కలిసి టెస్ట్ చేయించుకోవడం మంచిది. మొదటి ఒకటి రెండు రోజులనే జ్వరం తగ్గిపోతే మోస్ట్లీ అది సివియరిటీ కి దారి తీయదు. ఓకే కాబట్టి నాలుగైదు రోజులు దాటేయా సింటమ్స్ కచ్చితంగా డాక్టర్ని కలిసి టెస్టింగ్ కలగడం మంచిది. అంటే ఏ ఏజ్ వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువగా చూపించే ఉంటుంది ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉండేది గతంలో చూసాం ఇది మహిళల మీద కాదు పురుషుల మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది కొన్ని వేరియంట్స్ ఇటు పెద్దవాళ్ళ మీద కాదు చిన్న పిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది ఇలా డిఫరెన్షియేషన్ అనేది చూడడం జరిగింది. సో ప్రస్తుత వేరియంట్ ఎవరి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అండ్ ఏ ఏజ్ వాళ్ళ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందండి?
అవునండి ప్రస్తుత వేరియంట్ అయితే ఎక్కువగా ముసలి వాళ్ళ మీద అండ్ ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ సివియరిటీ చూపిస్తుందని అనుకుంటున్నాం. మ్ ఓకే అంటే చిన్న పిల్లలకి ఏమైనా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందా అండి ఎందుకంటే కొన్ని వేరియంట్స్ లాస్ట్ టైం మనం చూసినప్పుడు పిల్లల మీద కూడా ఇంపాక్ట్ చూపించిందంటూ డిస్కషన్ జరిగింది అవునండి అవునండి యూజువల్లీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే చాలా చిన్న చిన్న పిల్లలు లేదా ఎల్డర్లీ పర్సన్స్ వీళ్ళ మీద ఎక్కువ ఉంటది అంటారు. ఇప్పటిదాకా ఈ కొత్త వేరియంట్ లో రిజిస్టర్ అయిన కేసులు కానీ ఏవైనా సరే ఎక్కువ ఓల్డర్ పర్సన్స్ లో ఎక్కువ ఉంటున్నాయి అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పర్సన్స్ లో ఇంకేమనా డిసీజ్ వచ్చి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వాళ్ళకి కూడా ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తాయి. కానీ చిన్న పిల్లలకి ఎక్కువ కేసులు ఇప్పటి దాకా అయితే రిజిస్టర్ అవ్వలే కానీ వచ్చే రెండు నెలల్లో చూడాలి ఇది ఎలా ప్రవర్తిస్తదో ఇంకా ఫర్దర్ గా ఏమైనా మ్యూటేషన్స్ అవితే అది ఇంకా సివియరిటీకి దారి తీసే అవకాశం ఉంది. ఓకే ఇంట్రెస్టింగ్ మీరు అన్నట్టుగా ఆ సివారిటీ కి వెళ్ళకుండా ఉండాలంటే గనుక మనం మాస్క్ శానిటైజేషన్ అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్స్ అనేది మండేటరీ బట్ ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ రైస్ అవుతుంది ఏంటంటే ఎప్పుడో మీరు అన్నట్టుగా ఎండమిక్ అయిపోయింది పాండమిక్ కాస్త మళ్ళీ ఎందుకు మళ్ళీ స్టార్ట్ అయింది అనేది కారణం ఏమ ఉండొచ్చు ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని ఇంపాక్ట్గా వచ్చే టైం లో కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా గతంలో ఉన్న మీకు ఫ్లూ కానీ అంటే H511 బర్డ్ ఫ్లూ అంటారు అవును h1 H1 N1 అంటారు H3 అంటాం అవన్నీ ఫ్లూ కానీ ఈ కోవిడ్ కానీ ఎప్పుడు ఎండమిక్ గా ఉన్న అప్పుడప్పుడు వాటిలో మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి జెనటిక్ మ్యూటేషన్స్ ఓకే ఆ జెనటిక్ మ్యూటేషన్స్ ని క్లోజ్ గా మేము ఇన్ఫెక్షస్ కన్సల్టెంట్ నేను ఆ జెనటిక్ మ్యూటేషన్స్ ని క్లోజ్ గా ఫాలో అవుతాం మేము మేము కానీ మైక్రోబయాలజిస్ట్లు కానీ వైరాలజిస్ట్లు కానీ ఎప్పుడైతే జెనటిక్ మ్యూటేషన్ వస్తదో ఏదైనా సీజన్ లో అప్పుడు సడన్ గా మీకు కేసులు నెంబర్ పెరగడం కానీ లేదా సివరిటీ కూడా పెరగడం కానీ కనిపిస్తుంది. సో ఇట్ ఇస్ ఆల్ డిపెండెంట్ ఆన్ జెనటిక్ మ్యూటేషన్స్ ఓకే రైట్ ఈ మ్యూటేషన్ లో డిఫరెన్సియేషన్ ఏం కనుగొనడం జరిగింది ఎందుకంటే గతంలో చూసినప్పుడు అంత ఇంపాక్ట్ ఎక్కడా చూపించలేదు మీరు అన్నట్టుగా బహుశా రెండు ఏళ్ళు అయిపోయింది అనుకోవాలి సెకండ్ వేవ్ తర్వాత అంత ఇంపాక్ట్ చూపించిన వేరియంట్ ఎక్కడ మనకు అనిపించలేదు. సో ఇప్పుడు ఎందుకు ఈ వేరియంట్ ఇంత వైరలెంట్ గా ఉందంటే ఏమంటారు?
లేదండి వైరలెన్స్ కి వచ్చేటప్పటికి ఇంకా టోటల్లీ వైరలెంట్ అని మనం చెప్పలేం మీరు అంటున్నట్టు ఓకే ఇంకా సివరిటీ పెరిగి కేసులు ఎక్కువ ఉంటేనే వైరలెంట్ అంటాం మనం సో ఇంకా జెనెటిక్ మ్యూటేషన్ స్టడీ అయితే జరుగుతుంది ఇట్ ఇస్ టూ ఎర్లీ మనక గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఆరు నెలలో సివరిటీ మనకు అర్థం కాలేదు ఏమవుతుందో అవును సెకండ్ వేవ్ లోని సివియరిటీ మనకు అర్థం కాలేదు. మెల్లగా సివరిటీ పెరుగుతూ వచ్చింది. సో నెక్స్ట్ మూడు నెలల్లో జెనెటిక్ మ్యూటేషన్ అనేది స్టడీ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది ఓకే కొత్త మ్యూటేషన్స్ ఏమనా ఉంటాయి. ఆ మ్యూటేషన్ స్టడీ చేస్తే అప్పుడు మనం ఫర్దర్ గా కామెంట్ చేయడానికి ఉంటుంది. ఓకే రైట్ ఇప్పుడు కేరళలో మనం చూసుకుంటే దాదాపుగా 180 కి పైగా కేసెస్ నమోదయ్యాయి మహారాష్ట్రకు సంబంధించి అరౌండ్ 100 కేసెస్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ సేమ్ వేరియంట్ అండి జేఎన్వ కి సంబంధించిన ఒక వేరియంట్ లేకపోతే ఇంకా వేరియంట్స్ ఏమైనా మ్యూటేట్ అవ్వడం జరుగుతుందా?
కేరళాలో నమోదైన కేసుల గురించి మాట్లాడుకుంటే మనం వేరియంట్స్ అన్నీ ఇంకా జెనెటిక్ టెస్టింగ్ అనేది జరగలేదండి. ఓకే అన్ని అన్ని కేసులకి జెనెటిక్ టెస్టింగ్ జరిగితేనే ఖచ్చితంగా అన్ని ఈ వేరియంట్ అని మనం చెప్పగలం. ఉన్న కేసులకి ఏదైతే కొన్నిటికి జెనెటిక్ టెస్టింగ్ జరిగిందో ఆ మీరు వేరియంట్ చెప్తున్నారు అంతే అన్నిటికి టెస్ట్ జరగలేదు. సో మెల్లగా ఈ టెస్ట్లన్నీ జరిగి అప్పుడు మెల్లగా ప్రెస్ రిలీజ్ కానీ గవర్నమెంట్ కానీ చెప్పడం కానీ జరుగుతుంది. దానికి ఇంకా ఒకటి రెండు నెలల్లో మిగతా చోట్ల కూడా కేసులన్నీ సేకరించి అప్పుడు చేస్తారు. ఉమ్ సో ప్రస్తుతం మన విశాఖపట్నం మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయా ఓన్లీ సింగిల్ వేరియంట్ అది కూడా మనకు తెలుస్తుంది. ఓకే అంటే విశాఖపట్నం కావచ్చు కడపలో కావచ్చు ఇప్పటికే ప్రస్తుతం మూడు కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసాయి కాబట్టి ఇక్కడ ఏ ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుందండి అట్ ద సేమ్ టైం ఆ వేరియస్ కి సంబంధించి ఏంటంటే మ్యూటేషన్ జరగకుండా ఉండాలంటే మనం ఏమనా రిస్ట్రిక్ట్ చేసుకోగలమా మన వల్ల ఏమైనా సాధ్యపడుతుందా ఆంధ్రాలో ఉన్న రిజిస్టర్ అయిన కేసులు అయితే మీకు ప్రస్తుతానికి ఎక్కువ సివియర్ గా లేవు. ఓకే అందరికీ కాఫ్ కానీ దగ్గు కానీ జలుబు కానీ గొంతునెప్పితో రెండు మూడు రోజులు జ్వరం వచ్చి పోతుంది. ఉ ప్రస్తుతానికి ఏవి సివియర్ గా లేవు.
సివియరిటీ పెరగడం అనేది మనం ఇంకా ఇంకా టైం ఉంది మనం ఇంకా రెండు మూడు నెలల్లో చూసుకోవాలి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం కానీ వాటిలో ఎంత మోతాదు ఎంత పర్సెంటేజ్ సివియరిటీ ఉన్నాయో చూసుకోవాలి అప్పుడు మనం ఇంకా కామెంట్ చేయగలం. ప్రస్తుతానికి టూ ఎర్లీ టు కమెంట్ ఓకే సో మీరు మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎలా మనని మనం కాపాడుకోగలం మ్యూటేషన్స్ నుంచి మ్యూటేషన్స్ నుంచి మనం ఎలాగా కాపాడుకోలేము ఓన్లీ మనం ఇన్ఫెక్షన్స్ మనకి రాకుండా సంక్రమించకుండా ఫంక్షన్స్ కానీ గ్యాదరింగ్స్ కానీ ఆ టైంలో మనం ప్రివెంటివ్ చర్యలు పాటించగలం అంతే మ్ రైట్ ప్రస్తుతం చూసుకుంటే మరుముఖంగా వర్షాకాలం కూడా ప్రారంభం కాబోతుంది.
ఇదేమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా కోవిడ్ కి అబ్సల్యూట్లీ అండి ఏదైనా రెస్పిరేటరీ వైరసెస్ అది కోవిడ్ కానివ్వండి ఫ్లూ కానివ్వండి రైనో వైరస్ కానివ్వండి ఎడినో వైరస్ కానివ్వండి ఇవన్నీ వైరసెస్ ఏంటంటే జస్ట్ ఎండలు వర్షాలు మధ్యలో వర్షాలు స్టార్ట్ అవ్వగానే లేదా ఇప్పుడే వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ రెండు సీజన్ ట్రాన్సిషన్ మధ్యలో ఎక్కువ వ్యాప్తి చెందుతాయి ఇవి సో ఇప్పుడే వర్షాలు అడప దడప అక్కడక్కడ పడుతున్నాయి ఎండలు మొన్నోటి వరకు ఉన్నాయి సో ఇదే టైం వైరస్ అన్నీ ఫాస్ట్ గా ప్రచులితం అవుతాయి చాలా మందికి ఒకేసారి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రసక్తి అయితే ఇప్పుడు ఉంది. అందుకే ఇప్పుడు ఎస్పెషల్లీ గ్యాదరింగ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. రైట్ గతంలో కూడా మనం చూసాం సాధా